• Home » Trending

Trending

రూ.60 వేల పెట్టుబడితో నెలకు రూ.14 లక్షల ఆదాయం

రూ.60 వేల పెట్టుబడితో నెలకు రూ.14 లక్షల ఆదాయం

మూడున్నర దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి పెట్టిన రూ.60 వేల పెట్టుబడి అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

టికెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..

టికెట్ ఉన్నా రైల్లో సీటు దొరక్క కొరియన్ వ్యక్తి ఇక్కట్లపాలు! చివరకు..

టికెట్ ఉన్నప్పటికీ రైల్లో సీటు దొరకక ఇబ్బంది పడుతున్న కొరియన్ వ్యక్తికి ఆర్‌పీఎఫ్ అధికారి సహాయం చేశారు. సీటు ఆక్రమించిన వ్యక్తిని లేవమని చెప్పి ఫారినర్‌ను అక్కడ కూర్చోబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..

విమానంలో దుబాయ్‌కి వెళ్లిన మహిళ.. ఇంత రిస్క్ ఎందుకో తెలిస్తే..

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. విమానంలో తాను తప్ప మరే ప్యాసింజర్ లేరంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్‌ చూస్తుండగా..

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్‌ చూస్తుండగా..

చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ పేలిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి తృటిలో తప్పించుకుంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ముడి చమురు.. ఎన్ని రకాలో తెలుసా?

ముడి చమురు.. ఎన్ని రకాలో తెలుసా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ముడి చమురు గురించిన చర్చే. ఈ నేపథ్యంలో అసలు ముడి చమురు ఎన్ని రకాలో, దీన్ని ఎలా వర్గీకరిస్తారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మా నాన్న 7వ సారి పెళ్లి చేసుకుంటున్నారు.. పోలీసులకు టీనేజర్ ఫిర్యాదు

మా నాన్న 7వ సారి పెళ్లి చేసుకుంటున్నారు.. పోలీసులకు టీనేజర్ ఫిర్యాదు

తండ్రి ఏడోసారి పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ ఓ టీనేజ్ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లిళ్ల కారణంగా తమ కుటుంబ ఆస్తులు కరిగిపోతున్నాయని, ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..

ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..

ముప్ఫై మంది సభ్యులున్న ఒక కుటుంబం రైల్లో చేసిన రచ్చ తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?

సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?

రాబోయే ప్రకృతి విపత్తుకు సంకేతంగా జపాన్ ప్రజలు భావించే ఓర్‌ఫిష్ చేపలు మెక్సికో సముద్ర తీరంలో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..

మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ దుబాయ్‌ హోటల్‌లో దిగిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఇదే చివరి జర్నీ అంటూ లైవ్ స్ట్రీమింగ్.. ఐసీయూలో యూట్యూబర్

ఇదే చివరి జర్నీ అంటూ లైవ్ స్ట్రీమింగ్.. ఐసీయూలో యూట్యూబర్

ఇదే తన చివరి ప్రయాణం అని లైవ్ స్ట్రీమ్ చేసిన ఒక యూట్యూబర్ యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన మేనేజర్ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి