Home » Trending
ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో జర్నీ చేస్తున్న కొందరు ప్రయాణికులు అక్కడి బెడ్ షీట్స్లను చోరీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కొందరి బుద్ధి ఎప్పటికీ మారదంటూ జనాలు మండిపడుతున్నారు.
ఎన్నారైలు భారత్కు తిరిగి రావాలని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఐదేళ్లు కష్టపడితే ఇక్కడ లైఫ్ను పునర్ నిర్మించుకోవచ్చని అన్నారు.
సెకెండ్ హ్యాండ్ బైక్ కొనేందుకు షాపుకెళ్లిన ఓ వ్యక్తి టెస్టు రైడ్ చేస్తానని చెప్పి బైక్ తీసుకుని పారిపోయిన ఉదంతం యూపీలో చోటు చేసుకుంది.
హెయిర్ సెలూన్లోని రిసెప్షనిస్టును ఓ యువకుడు ఏమార్చి కౌంటర్ టేబుల్పై ఉన్న హారతి పళ్లెంలోని డబ్బులను చోరీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయిపోయేలా చేస్తోంది.
పెంపుడు జంతువల మధ్య పోట్లాట కారణంగా ఓ యువ జంట విడాకులకు సిద్ధమైంది. ఫ్యామిలీ కోర్టను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ జంట కాపురాన్ని నిలబెట్టేందుకు కౌన్సిలర్ విశ్వప్రయత్నం చేస్తున్నారు.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపునకు కొద్ది గంటల ముందు ఓ టెకీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ఈ పోస్టును ట్రంప్ గనుక చూస్తే ఇక చెడుగుడే అంటూ జనాలు నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీలో ఓ యువకుడు స్కూటీపై కాలుమీద కాలేసి కూర్చుని చేతిలోని ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫొటో చూసిన జనాలు యువకుడిని తెగ తిట్టిపోస్తున్నారు.
కొరియా యువతి వెంట పడుతూ వేధించిన ఓ భారతీయ యువకుడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడి చర్యలకు తాము సారీ చెబుతున్నామంటూ వేల మంది భారతీయులు కామెంట్స్ చేస్తున్నారు.
చైనాలోని కొన్ని పబ్లిక్ వాష్రూమ్స్లో టాయిలెట్ పేపర్ వాడుకునేందుకు యాడ్స్ చూడటాన్ని తప్పనిసరి చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నా ప్రభుత్వాలు సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. టాయిలెట్ పేపర్ వృథాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయి.
ఏటీసీ సిబ్బంది ఒకరు కునుకు తీయడంతో ల్యాండింగ్కు అనుమతి రాక ఓ విమానం దాదాపు 18 నిమిషాల పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన ఘటన ఫ్రాన్స్లో చోటుచేసుకుంది.