Home » Trending Videos
విద్యార్థులను విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధి తక్కువ పని చేశాడు. చదువు చెప్పే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన వాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు.
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదానికి లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లే కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రమాదంలో లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్న తర్వాత.. అందులో 400కి పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి..
ఓ యువతి రెండు గోడల మధ్య నిలబడి ఉంది. కెమెరా ఆన్ చేయగానే పరుగెత్తుకుంటూ వెళ్లి.. రెండు గోడలపై అటూ, ఇటూ రెండు కాళ్లను ఉంచి మెల్లిగా పైకి ఎగబాకుతూ వెళ్తుంది. ఇలా చూస్తుండగానే గోడల పైకి సునాయాసంగా ఎక్కేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు..
వాషింగ్ మిషిన్ను దేనికోసం వాడతారు.. అని అడిగితే.. ఇదేం పిచ్చి ప్రశ్న.. వాషింగ్ మిషిన్ను బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికోసం వాడతాం.. అని అంటారు కదా. ఇతను కూడా వాషింగ్ మిషిన్ను వాడుతున్నాడు.
దీపావళి సందర్భంగా ఓ వ్యక్తి తన ఇంటి ముందు టపాసులు కాల్చాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అంతా చేసే పని అదేగా.. అనేదేగా మీ సందేహం. ఇతను టపాసులు కాల్చడంలో విచిత్రమేమీ లేకున్నా.. కాల్చిన విధానమే.. ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. సాధారణంగా..
చాలా మంది ఇంట్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. కూలర్ను కూరగాయల స్టోర్గా మార్చడం, గ్యాస్ స్టవ్ను బాత్రూం షవర్గా మార్చడం, ల్యాప్టాప్తో పూరీలు చేయడం వంటి వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా..
కర్నూలుకు సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మందికిపైగా సజీవదహనమయ్యారు అయితే..
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఓ పెద్ద మొసలి నీటి కుంటలో దాక్కుని వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో కొన్ని జింకలు అక్కడికి నీళ్లు తాగేందుకు వచ్చాయి. తీరా నీళ్లు తాగే సమయంలో మొసలి.. ఒక్కసారిగా లోపలి నుంచి పైకి లేచి జింకలపై దాడి చేస్తుంది. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
దీపావళి పండుగ ముగిసినా.. ఇప్పటికీ టపాసుల మోత మాత్రం ఆగట్లేదు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల దీపాలు కనువిందు చేస్తూనే ఉన్నాయి. దీపావళికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా వివిధ రకాల టపాసుల వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. అయితే..