Home » Trending Videos
రన్నింగ్ రైల్లో ఓ యువకుడు చేసిన పని.. అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కదులుతున్న రైలులో పై బెర్త్పై ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. ఓ వ్యాపారి బోగీలో తినుంబండారాలు, వాటర్ బాటిల్స్ తదితరాలను విక్రయిస్తున్నాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా..
ఓ బాలిక నది ఒడ్డుకు వెళ్లి నీటిలో అడుగు పెట్టింది. ఇంతలో నీటిలో నుంచి ఓ మొసలి రయ్యిన బాలిక వద్దకు దూసుకొచ్చింది. మొసలి సమీపానికి రావడం చూసి భయంతో పారిపోవాల్సిన బాలిక.. అందుకు విరుద్ధంగా..
ఓ వివాహ కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంధువులంతా వధువును పెళ్లి మంటపంలోకి తీసుకొస్తున్నారు. వధువు చుట్టూ నిలబడిన యువకులు.. ప్రత్యేకంగా తయారు చేసిన పూలతో పందిరిని గొడుగులా పట్టుకుని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో..
సాధారణంగా తేనెటీగలను చూస్తే ఒంట్లో వణుకు పుడుతుంది. వెంటనే వాటికి దూరంగా పారిపోతారు. అయితే ఈ యువకుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. పెద్ద తేనెటీగల తుట్ట దగ్గరికి వెళ్లిన అతను.. ఏకంగా..
తెలంగాణలోని భద్రాచలంలో రూ.1.52 కోట్ల భారీ ఎల్ఐసీ కుంభకోణం వెలుగుచూసింది. ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి కలిసి 39 మంది పాలసీదారులు మరణించినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, బీమా సొమ్మును కాజేశారు.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. గల్ఫ్లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతే తమకు ముఖ్యమని కేంద్ర స్పష్టం చేసింది.
చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేటులో నీళ్లు పోసి, రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భక్తి ఉన్నప్పటికీ సైన్స్ కూడా దాగి ఉందని చెబుతున్నారు.
ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఘటన.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. సిద్ధంగా ఉన్న వేదికపై వరుడు అప్పటికే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో వధువు అక్కడికి చేరుకుంది. అయితే..
ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీట్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. దీనికోసం..
రోడ్డు పక్కన గడ్డిలో ఓ పెద్ద మొసలి పడుకుని ఉంది. అయితే అది చనిపోయిందా.. లేక మొసలి బొమ్మనా అనేది స్పష్టంగా తెలియలేదు. మొసలి మాత్రం చలనం లేకుండా పడి ఉంది. ఇంతలో..