Home » Trending Videos
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ఎమ్మెల్యే, ఇంచార్జ్ కలెక్టర్తో పాటూ అధికారులు కూడా వెళ్లారు. అయితే..
ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా వారిలో కొందరు విద్యార్థులు చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. పరీక్షకు ప్రిపేర్ కాని వారంతా.. ఎలాగైనా కాపీ కొట్టి పాస్ కావాలని ఫిక్స్ అయ్యారు. అయితే..
పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్ను ఓ వ్యక్తి తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాటిల్ను సగానికి కత్తిరించిన అతను.. దాన్ని తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు.
ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇంతలో దూరం నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి..
ఓ వ్యక్తి ఆరు బయట కుర్చీ వేసి, ఓ యువకుడికి కటింగ్ చేస్తున్నాడు. ఇందులో నవ్వుకోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా కత్తెరతో కటింగ్ చేసి ఉండుంటే.. చర్చించాల్సిన పనే ఉండేది కాదు. అయితే ఇతను కటింగ్ చేసే విధానం పూర్తి విరుద్ధంగా ఉంది..
ఓ చిరుత పులి రాత్రి వేళ అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి జంతువుల గుంపు కనిపిస్తుంది. అయితే వెంటనే పరుగు స్టార్ట్ చేయకుండా.. తెలివిగా వ్యవహరిస్తుంది..
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ కొండాపూర్లో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కబ్జా జరిగినట్లు గుర్తించింది.
ఆకలితో ఉన్న హైనాకు ఓ జింకపిల్ల కనిపించింది. జింకపిల్లను చూడగానే హైనా దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో జింక పిల్ల ప్రాణభయంతో పరుగులు తీసింది. ఇంతలో ఓ ఖడ్గమృగం అటుగా వచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఫార్ములా ఈ రేస్ కేసులో సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించిన ఫైనల్ రిపోర్ట్లో ఏసీబీ కీలకమైన విషయాలను పొందుపరచింది. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు నమోదు చేసింది.