Home » Trending Videos
పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. లోపల ఏర్పాట్లు చూసి షాక్ అయ్యాడు. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న అతడికి లోపలి దృశ్యాలు షాక్కు గురి చేశాయి. సాధారణంగా..
విగ్రహ నిమజ్జనం పూర్తి చేసుకున్న కొందరు భక్తులు.. లారీలో తిరిగి వస్తున్నారు. కొందరు యువకులు లారీకి ఓ వైపు కాళ్లు కిందకు వేసుకుని కూర్చున్నారు. వారిలో ఓ వ్యక్తి ప్రసాదం గిన్నె పట్టుకుని ఉన్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
రైలు పట్టాలు దాటే క్రమంలో అలా చేశాడో ఏమో గానీ.. ఓ పెద్దాయన విచిత్రంగా పట్టాలపై కూర్చున్నాడు. దూరంగా రైలు అటుగా దూసుకొస్తోంది. అయినా ఆ పెద్దాయన పైకి లేవకుండా అలాగే ఉన్నాడు. ఆ రైలు తీరా సమీపానికి రాగానే..
ఓ వ్యక్తి తన ప్యాంట్ జేబులో నుంచి పర్సు బయటికి తీశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పర్సు బయటికి తీయడంలో విశేషమేమీ లేకున్నా.. దాన్ని ఓపెన్ చేయగానే లోపలి దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పర్సు తెరవగానే ..
ఇంటి రెండో అంతస్తులో ఓ పిల్లాడు రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలా చాలా సేపు రెయిలింగ్ పట్టుకున్న ఆ పిల్లాడు.. తర్వాత చేయి వదిలేశాడు. దీంతో నేరుగా కిందకు దూసుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కింద నడుస్తూ వెళ్తున్నారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
తన కుమారుడు కొడాలి రాజీవ్రావు.. బోర్వెల్ ఇండస్ట్రీస్ అధినేత కొడాలి కేశవరావు.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్కు ఓ షెల్టర్ను డొనేట్ చేశారు. కేబీఆర్ పార్క్ వెస్ట్ గేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ షెల్టర్ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు.
కొందరు ఫొటోగ్రాఫర్లు వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలో చక్కర్లు కొడుతూ తమ కంటికి కనిపించే దృశ్యాలను క్లిక్మనిపిస్తున్నారు. ఇంతలో వారికి దూరంగా చిరుత పులులు కనిపించాయి. వాటిని ఫొటోలు తీస్తుండగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ యువకుడు రోడ్డు పక్కన బస్ స్టాప్లోని బెంచిపై పడుకుని నిద్రపోతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ దొంగ.. మెల్లగా అతడి జేబులోని పర్సు కొట్టేందుకు ప్రయత్నించాడు. అతడికి అనుమానం రాకుండా పర్సును మెల్లిగా బయటికి లాగేస్తున్నాడు. అయితే ఇదంతా..
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్రావు అలియాస్ అభయ్తో పాటూ 61 మంది మావోయిస్టులు లొంగిపోగా.. నిన్న ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, విద్యాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఓ వ్యక్తి కారులో రాత్రి వేళ హైవేపైకి వచ్చేశాడు. రోడ్డు బాగుండడంతో ఒక్కసారిగా వాహనం స్పీడు పెంచేశాడు. సుమారు 100నుంచి 150 మధ్యలో దూసుకెళ్తున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..