Home » Trending News
మనిషి జీవితంపై రాశిఫలాలు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి రాశి ఫలాలు ఒక్కో విధంగా ఉంటాయని, ఇవి రోజుకు రోజుకూ మారుతుంటాయని చెబుతున్నారు. దీన్ని బట్టి..
గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండిలో భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా చిన్న రాగి బిందెలో అరకేజీ బరువున్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి..
చనిపోయిన బిచ్చగాడి బ్యాగులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి. అనిల్ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ.4.50 లక్షలుగా తేలింది. అధికారులు అనిల్ కుటుంబ సభ్యుల కోసం వెతకటం మొదలెట్టారు..
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది ప్రాంతం వద్ద NH–65పై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 22 మంది గాయపడ్డారు.
2025లో బిర్యానీ పిచ్చి మాములుగా లేదు. నిమిషానికి సుమారు 200 ఆర్డర్లతో స్విగ్గీలో రికార్డు స్థాయి ట్రెండ్ను సృష్టించారు.
టమాటా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? అత్యంత రుచికరమైన టమాటా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్స్టా, ఫేస్బుక్లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఇవాళ గుండె పగిలి మరణించిన జమ్మన్న కుటుంబానికి రూ.25లక్షల పరిహారం అందిచాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు..
టాయిలెట్లోకి వెళ్లిన వారు.. అక్కడ ఉన్న టిష్యూ పేపర్ చూసి అవాక్కయ్యారు. తన కంపెనీపై ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తూ అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో..