• Home » Trains

Trains

Chennai  News: విద్యుత్‌ రైళ్లలో సీట్లపై కాళ్లు పెడితే శిక్ష

Chennai News: విద్యుత్‌ రైళ్లలో సీట్లపై కాళ్లు పెడితే శిక్ష

నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేటలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.

Metro Trains: 15 నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

Metro Trains: 15 నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

స్థానిక వడపళని రైల్వేస్టేషన్‌ పైభాగంలో రెండో దశ నిర్మాణపనుల కారణంగా గ్రీన్‌ లైన్‌ మార్గంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు జరిగాయి. కోయంబేడు నుంచి అశోక్‌ నగర్‌ వరకు మెట్రోరైలు సేవల్లో ఈ నెల 15 నుంచి 19వ తేది వరకు తాత్కాలికంగా మార్పులు చేశారు.

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Hyderabad: విశాఖ టు న్యూఢిల్లీ.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

Hyderabad: విశాఖ టు న్యూఢిల్లీ.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

గంజాయి సరుకుతో రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గురువారం సికింద్రా బాద్‌ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్‌, ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌తో కలిసి వెల్లడించారు.

Secunderabad: రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే..

Secunderabad: రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే..

రానున్న దసరా, దీపావళి, ఛట్‌ల పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రద్దీ నెలకొన్న దృష్ట్యా కొన్ని రైళ్లను సనత్‌నగర్‌-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Travel Tips: ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది?

Travel Tips: ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది?

ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, కొన్ని కారణాల వల్ల మనం ఆ జర్నీ చేయలేకపోవచ్చు. అయితే, వేరొకరికి మనం ఆ టికెట్‌ ఇవ్వొచ్చా? ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Delta Express: నవంబర్ 4నుంచి మారనున్న డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేళలు

Delta Express: నవంబర్ 4నుంచి మారనున్న డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేళలు

రేపల్లె-వికారాబాద్‌ మార్గంలో నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ (17626) వేళలు నవంబరు 4నుంచి మారనున్నాయి. ప్రస్తుతం రేపల్లె నుంచి ప్రతిరోజూ రాత్రి 10.40గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు తర్వాతి రోజు ఉదయం 7.20గంటలకు చేరుకుంటోంది.

Special trains: గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు

Special trains: గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు

పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌-గోమ్టినగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Trains: నవంబరు వరకూ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Train Viral Video: వీడి తెలివి తెల్లారిపోనూ.. జనరల్‌ బోగీలో ఏసీ ఎఫెక్ట్.. ఏం చేశాడో చూడండి..

Train Viral Video: వీడి తెలివి తెల్లారిపోనూ.. జనరల్‌ బోగీలో ఏసీ ఎఫెక్ట్.. ఏం చేశాడో చూడండి..

ఓ వ్యక్తి రైల్లో జనరల్ బోగీలో లగేజీ పెట్టే స్థలంలో పడుకున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా అతను పడుకున్న స్థలంలో చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి