• Home » Trains

Trains

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది.

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు.

చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి)మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్‌ రైలు

తిరుపతి-పండర్‌పూర్‌-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్‌ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అనకాపల్లి- చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైలు

అనకాపల్లి- చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు రైలు

అనకాపల్లి-చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల మూడో తేదీ నుంచి నడవనున్నది. 17046 నంబరుతో అనకాపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ రైలును ప్రారంభిస్తారు.

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/34)ను ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా ప్రమోట్‌ చేశారు.

గుంతకల్లు వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్లు వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్‌

విశాఖ, కడప మధ్య నడుస్తున్న తిరుమల డెయిలీ ఎక్స్‌ప్రెస్‏ను గుంతకల్లు వరకూ పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి-అకోలా మధ్య రెగ్యులర్‌ బేసిస్‏పై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో పాటు బాత్‌రూము దగ్గర కూర్చున్న ఆమెను ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి