Home » Trains
క్రిస్మస్, సంక్రాంతి సెలవులు దగ్గరపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్స్ జోరందుకుంది. తక్కువ ఖర్చు సహా సురక్షిత మార్గంలో గమ్యస్థానాలకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే.. పిల్లలతో కలిసి రైలు ప్రయాణం చేయదలిచినవారు ఓసారి ఈ విషయం తెలుసుకోండి.
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరో కీలక మార్పు చేసింది. ఫేక్ బుకింగ్లు, టికెట్ దళారులను అరికట్టడానికి IRCTC కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ట్రైన్ టికెట్లు బుక్..
తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
రైలు పట్టాల దిగువన చాలా మంది భక్తులు పూజలు చేస్తున్నారు. కొందరు దేవుడి ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. ఇందులో ఎలాంటి వింత లేకున్నా.. రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఓ వికలాంగుడు అందరితో పాటే టికెట్ కొని మెట్రో రైలు ఎక్కేశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. టికెట్ కొని రైలు ఎక్కిన అతను.. ఆ తర్వాత చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఓ యువకుడు రైల్వే ఫ్లాట్పామ్పై నిలబడి రీల్స్ చేస్తున్నాడు. రైలు వచ్చే ముందు.. ఫ్లాట్పామ్ చివరన నిలబడి వీడియో తీసుకుంటున్నాడు. రైలు సమీపానికి వచ్చిందని తెలిసినా.. స్టైల్గా జట్టు సరి చేసుకుంటూ వీడియోలను ఫోజులు ఇస్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..