• Home » Trains

Trains

Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. 1 నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పు

Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. 1 నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పు

జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‏కు అనపర్తి స్టేషన్‌లో హాల్ట్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు.

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్‌ ఎక్స్‏ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Christmas special trains: సికింద్రాబాద్‌-వేలాంకణి మధ్య రెండు క్రిస్‌మస్‌ ప్రత్యేక రైళ్లు

Christmas special trains: సికింద్రాబాద్‌-వేలాంకణి మధ్య రెండు క్రిస్‌మస్‌ ప్రత్యేక రైళ్లు

క్రిస్‌మస్‌ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.

Special Train: క్రిస్మస్‌, న్యూ ఇయర్‏కు రెండు ప్రత్యేక రైళ్లు..

Special Train: క్రిస్మస్‌, న్యూ ఇయర్‏కు రెండు ప్రత్యేక రైళ్లు..

క్రిస్మస్‌, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రైళ్లు అనంతపురం జిల్లా గుంతకల్లు మీదుగా వెళతాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

South Central Railway: శుభవార్త.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

South Central Railway: శుభవార్త.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయని తెలిపారు.

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్‌-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్‌, మంగళూరు సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

Weekly Train: తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలు..

Weekly Train: తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలు..

తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి