• Home » Trains

Trains

రైళ్లలో సీటు కోసం ఇక నో టెన్షన్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

రైళ్లలో సీటు కోసం ఇక నో టెన్షన్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీట్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. దీనికోసం..

రైలే.. కానీ హోటల్‌

రైలే.. కానీ హోటల్‌

ప్రపంచంలో ఎక్కడా లేని, అత్యంత విలాసవంతమైన రైలు అది. అందులో బస ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుతుంది. ఆ రైలు పెట్టెలో కూర్చుని కాఫీ సిప్‌ చేస్తూ ఎంచక్కా చిరుతపులులను చూడొచ్చు.

ఏవమ్మా రైల్లో ఏంటా పని.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ఏవమ్మా రైల్లో ఏంటా పని.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

రైళ్లలో సాధారణంగా చాలా మంది సీట్ల కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటారు. కొందరు తోసుకుంటూ తొక్కుకుంటూ సీట్లు సంపాదిస్తే.. మరికొందరు తాళ్లతో సొంతంగా ఊయల కట్టేసి అందులో నిద్రపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదకర పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. తాజాగా,

రైళ్ల పాక్షిక రద్దు

రైళ్ల పాక్షిక రద్దు

డివిజన్‌ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్‌లోని హుబ్లీ డివిజన్‌, క్యాస్టిల్‌ రాక్‌-కులేం రైల్వే సెక్షన్‌లోని ఘాట్‌ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్‌ వరకే పరిమితం చేశామని తెలిపారు.

ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ప్రయాణికులకు మరింత సులభమైన, సమగ్రమైన డిజిటల్‌ సేవలు అందించడంలో భాగంగా రైల్వేశాఖ ‘రైల్‌వన్‌’ అనే యాప్‌ను మార్చి 1నుంచి అందుబాటులోకి తెస్తోంది.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

రైల్వేశాఖ కీలక నిర్ణయం..  కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేఖ రాశారు..

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్‌-కలబురగి-యశ్వంతపూర్‌ మధ్య సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి