• Home » Trains

Trains

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !

‘జన్మభూమి’.. రోజూ ఆలస్యమే !

లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌

జంట నగరాల్లోని ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి షాకింగ్‌ న్యూస్‌! సుమారు ఆరు రోజుల పాటు భారీ సంఖ్యలో ఎంఎంటీఎస్‏లు, మెమో రైళ్లు రద్దయ్యాయి.

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..

వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

కొత్త రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణం !

కొత్త రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణం !

గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.

స్టేషన్‌ ఉన్నా.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపాయే..

స్టేషన్‌ ఉన్నా.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపాయే..

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్‌ ఉన్నా.. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్- జైపూర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి ఉంది. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్‌ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

రయ్‌.. రయ్‌.. రైళ్లు.. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరబాద్‌- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి