• Home » Trains

Trains

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త సిస్టమ్‌‌ను అందుబాటులోకి తెస్తున్న IRCTC

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త సిస్టమ్‌‌ను అందుబాటులోకి తెస్తున్న IRCTC

రైలు ప్రయాణికులకు IRCTC గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన, సర్వర్ క్రాష్‌లతో తలపట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరింత వేగంగా, సులువుగా టికెట్లు బుక్ చేసుకునేలా సరికొత్త డిజైన్‌తో కూడిన కొత్త IRCTC వెబ్‌సైట్‌ను తీసుకొస్తోంది.

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్‌ - తిరుచానూర్‌ - నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల24, 25తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కౌంటర్లు క్లోజ్‌.. మెట్రోలో డిజిటల్‌ టికెట్లే..

కౌంటర్లు క్లోజ్‌.. మెట్రోలో డిజిటల్‌ టికెట్లే..

ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థగా పేరొందిన మెట్రోరైలు రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది.

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్‌-షాలిమార్‌ (కోల్‌కతా) మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను మరికొన్ని వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ. శ్రీధర్‌ తెలిపారు.

తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి - కాట్పాడి మధ్య పలు రైళ్ల రద్దు

తిరుపతి-కాట్పాడి మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఆ రైళ్ల వివరాలిలా ఉన్నాయి.

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి