• Home » Tirupati

Tirupati

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది..

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది..

న్యూటన్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్‌ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.

పూత బాగుంది..జాగ్రత్తలు తీసుకోండి

పూత బాగుంది..జాగ్రత్తలు తీసుకోండి

అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్‌ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు.

చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది

చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది

చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్‌ కల్యాణ్‌ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్‌రాజ్‌ అన్నారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

నడిరోడ్డుపై గొంతు కోసుకున్న యువకుడు.. భయాందోళనలో ప్రజలు

నడిరోడ్డుపై గొంతు కోసుకున్న యువకుడు.. భయాందోళనలో ప్రజలు

రేణిగుంటలో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

 శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.

వీడనున్న 83రోజుల మౌఢ్యం

వీడనున్న 83రోజుల మౌఢ్యం

శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి