• Home » Tirupati

Tirupati

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

చంద్రగిరి మండల పరిధిలోని అగరాల సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుమీదకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకంటే ముందు నా సోదరినే అనుకున్నారు..

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకంటే ముందు నా సోదరినే అనుకున్నారు..

అప్పుడెప్పుడో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్‌ చెక్కేసిన జాన్వీ కపూర్‌... ఈసారి ‘పెద్ది’తో జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రస్టిక్‌ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

సీసీ కెమెరాలెక్కడ?

సీసీ కెమెరాలెక్కడ?

తిరుపతి రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన ఏనుగులు.. రైతన్నల ఆవేదన

చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన ఏనుగులు.. రైతన్నల ఆవేదన

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి