• Home » Tirupati

Tirupati

Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత

Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత

తిరుచానూరు.. తిరుపతి వెస్ట్‌ రైల్వే స్టేషన్‌ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్‌ బోగీల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.

Tirumala: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. తిరుమలలో ముసురు

Tirumala: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. తిరుమలలో ముసురు

మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది.

Tirupati River Tragedy: స్వర్ణముఖి నది విషాదం.. మరొకరి డెడ్‌బాడీ లభ్యం

Tirupati River Tragedy: స్వర్ణముఖి నది విషాదం.. మరొకరి డెడ్‌బాడీ లభ్యం

ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో చిన్నారి మునిచంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tirupati: ప్రేమించకుంటే కుటుంబాన్ని చంపేస్తా..

Tirupati: ప్రేమించకుంటే కుటుంబాన్ని చంపేస్తా..

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను ప్రేమించకుంటే మీ కుటుంబాన్ని చంపేస్తా’ అని బాలికను వేధించిన యువకుడిని తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు... చిత్తూరు జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్‌ తిరుపతిలోని ఒక అపార్టుమెంటులో కాపురముంటున్నాడు.

Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమనకు పోలీసుల నోటీసులు

Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమనకు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డికి తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

Leopard At SVU: ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం

Leopard At SVU: ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం

చిరుతలను పట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Teachers: షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌

Teachers: షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌

షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌తో గంటలకొద్దీ నిరీక్షిస్తూ కొత్త టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది.

Accident: ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Accident: ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

ద్విచక్ర వాహనంపై అతివేగంతో వచ్చిన ఇద్దరు యువకులు.. అదుపు తప్పి తిరుపతిలోని గరుడ వారధిపై నుంచి పడి దుర్మరణం చెందారు.

Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఆ రైలు తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి..

Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఆ రైలు తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి..

తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతికి వెళ్లే అన్‌ రిజర్వ్‌డ్‌ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.

ED Raids:  రేణిగుంటలో చైనా దేశస్తుడి ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids: రేణిగుంటలో చైనా దేశస్తుడి ఇంట్లో ఈడీ సోదాలు

తిరుపతి జిల్లా రేణిగుంలో చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉంటున్న డ్యూయాంగన్ అనే చైనా దేశస్థుడి ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఇతడిపై గతంలో వీసా ఉల్లంఘన కేసు నమోదైందని, ప్రస్తుతం ఇతను బెయిల్‌పై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి