Home » Tirupathi News
తిరుమల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది.
తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.
వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు ధర్మాసనం మండిపడింది.
తిరుమల పరకామణిలో చోరీ ఇప్పుడే కొత్తగా జరిగినట్లు పెద్ద అక్షరాల్లో వార్తలు రాస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. దీని వెనక తిరుమల హుండీకి కానుకలు రాకుండా చేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
తిరుపతిలో 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి.
విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది.
చిట్టమూరు మండలం కుమ్మరిపాళెం రెవెన్యూ పరిధిలోని కుమ్మరిపాళెం, పేరపాటి తిప్ప గ్రామాల్లో దాదాపు రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. విలువ రూ.వంద కోట్లపైనే ఉండడంతో కబ్జాదారుల కన్ను పడింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలను కబ్జా చేసేశారు. మరో 500 ఎకరాల ఆక్రమణకు ప్రయత్నాలు జోరందుకున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠగ పరాకాష్టకు చేరింది. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే..