• Home » Tirupathi News

Tirupathi News

కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం

కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం

ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ద్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే.. వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదని ఆయన అన్నారు.

జగన్ హయాంలో తిరుమలలో మహాపాపం చేశారు..  సీఎం చంద్రబాబు ఫైర్

జగన్ హయాంలో తిరుమలలో మహాపాపం చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

ఎన్‌డీబీబీ నివేదిక ఆధారంగానే తాను తిరుమల గురించి మాట్లాడానని ఏపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే.. గతంలో సిన్సియర్‌ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు..

TTD: ‘ఆవూ లేదు.. పాలూ లేవు.. నెయ్యి ఎలా వచ్చింది సామీ

TTD: ‘ఆవూ లేదు.. పాలూ లేవు.. నెయ్యి ఎలా వచ్చింది సామీ

కల్తీనెయ్యి కాదని వాదించే వైవీ సుబ్బారెడ్డి.. ఆయన పీఏ ఖాతాలోకి ఆ సంస్థలనుంచి కోట్లాది రూపాయలు ఎలా.. ఎందుకు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. ఈ వ్యవహారంపై విమర్శలు చేసే వైసీపీ నేతలు జగన్‌ హిందువని ధైర్యంగా చెప్పగలరా? గత ప్రభుత్వంలో అన్ని రకాల కల్తీలతో కోట్లు దోచుకున్న వైసీపీ నేతలు.. భగవంతుడినీ వదలకపోవడం చాలా బాధాకరం.’

Swarna Chandragiri: స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుపై మొదలైన కసరత్తు

Swarna Chandragiri: స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుపై మొదలైన కసరత్తు

స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై  మంత్రి సత్యకుమార్ ధ్వజం

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై మంత్రి సత్యకుమార్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.

తిరుపతిలో దళిత యువతిపై అత్యాచారం

తిరుపతిలో దళిత యువతిపై అత్యాచారం

తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా పెంచుకున్న పరిచయం ఓ యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.

తిరుపతిలో అపహరణకు గురైన చిన్నారి కథ సుఖాంతం.. ఆరుగురి అరెస్ట్

తిరుపతిలో అపహరణకు గురైన చిన్నారి కథ సుఖాంతం.. ఆరుగురి అరెస్ట్

తిరుపతిలోని చింతల చెరువులో బుధవారం పదమూడు నెలల చిన్నారి కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. చివరకు ఈ కథ సుఖాంతమైంది.

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను సైబర్ నేరగాళ్లు నమ్మించి భారీగా నగదు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా బాధితురాలిని మోసం చేశారు.

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి