• Home » Tirupathi News

Tirupathi News

SVIMS: ‘మందుల’ మాఫియాకు పెద్దల అండ!

SVIMS: ‘మందుల’ మాఫియాకు పెద్దల అండ!

స్విమ్స్‌ ఓపీడీ బ్లాకు వద్ద వున్న 3వ నెంబరు బ్రాండెడ్‌ మందుల షాపులో నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయించి రోగులను దోచేయడంతో పాటు వారి ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది.

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

విమానాశ్రయంలో భారీగా మిగులుతున్న శ్రీవాణి టికెట్లు

తిరుపతి విమానాశ్రయంలో ఒకటిన్నర నెలలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు జారీ చేసే టికెట్లు మిగిలిపోతున్నాయి.

చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు..  కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

చెవిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

పగలు..సెగలు.. 40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత

పగలు..సెగలు.. 40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత

చిత్తూరు జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపు తున్నాడు. మూడు రోజులుగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

Dwakra: డ్వాక్రాలో అక్రమాలకు అడ్డుకట్ట

Dwakra: డ్వాక్రాలో అక్రమాలకు అడ్డుకట్ట

డ్వాక్రా నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ఈనెలనుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.

తిరుపతిలో విషాదం.. ప్రేమ విఫలమైందని విద్యార్థి ఆత్మహత్య

తిరుపతిలో విషాదం.. ప్రేమ విఫలమైందని విద్యార్థి ఆత్మహత్య

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ యువ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించిన యువతి తనను నిరాకరించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్‌ రాజ్‌పై పరువు నష్టం దావా

రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రూ.100 కోట్లకు దావా వేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వలన హిందువుల మనోభావాల దెబ్బ తిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి