• Home » TG News

TG News

2029లో రాహుల్‌ను ప్రధానిని చేస్తా

2029లో రాహుల్‌ను ప్రధానిని చేస్తా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరును ముందుగా ప్రకటించి..

సంజయ్‌.. తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలి

సంజయ్‌.. తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలి

కుమారుడి విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ తీరు నైతికంగా తప్పు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన తన కుమారుడిని స్వయంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని సూచించారు.

ఎకోటూరిజం అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి: కొండా సురేఖ

ఎకోటూరిజం అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి: కొండా సురేఖ

అడవుల సంరక్షణతోపాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి

ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి

ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభు త్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు..

అంతర్జాతీయ వేదికపై తెలుగు సాంస్కృతిక  వైభవం

అంతర్జాతీయ వేదికపై తెలుగు సాంస్కృతిక వైభవం

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో నివసించే తెలుగువారికి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కనుంది.

సీఎం, మంత్రుల మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు

సీఎం, మంత్రుల మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదు

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని, ఒక్కతాటిపై నిర్ణయాలు తీసుకుంటూ సమష్టిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

పొత్తుల్లేవ్‌.. ఒంటరిగానే పోటీకి సిద్ధం

పొత్తుల్లేవ్‌.. ఒంటరిగానే పోటీకి సిద్ధం

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీకి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..

బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.

పోక్సో కేసులో నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్

పోక్సో కేసులో నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్

మ‌హిళ‌ల‌పైన నేరాల‌ను తమ ప్రభుత్వం నియంత్రించిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో 8వ తేదీ రాత్రి బాలిక త‌ల్లి పేట్ బ‌షీరాబాద్ స్టేష‌న్‌లో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ - 679 జీవో జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి