• Home » TG News

TG News

ప్రపంచ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

ప్రపంచ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా..

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది.

రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..

రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..

తెలంగాణ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థులకు ఊరట.. ఫీజువసూళ్లపై హైకోర్టు స్టే కొనసాగింపు

విద్యార్థులకు ఊరట.. ఫీజువసూళ్లపై హైకోర్టు స్టే కొనసాగింపు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

షేర్.. లైక్.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా

షేర్.. లైక్.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా

మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్‌ మీడియా ఓ మాద్యమంగా మారింది.

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

నేడు మాదాపూర్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

నేడు మాదాపూర్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

శిల్ప కళా వేదికగా రైతు భరోసా నిఽధుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.

మహిళా భద్రతకు రంగంలోకి ‘షీ నేత్ర టీమ్స్‌’

మహిళా భద్రతకు రంగంలోకి ‘షీ నేత్ర టీమ్స్‌’

హోటళ్లు, మాల్స్‌, హాస్టళ్లు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలతోపాటు.. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు పోలీసు విభాగం సరికొత్త అస్త్రం షీ నేత్రను రంగంలోకి దింపింది.

జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద బహుళ అంతస్తుల ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం

మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్‌ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి