• Home » TG Govt

TG Govt

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు

తెలంగాణలో పెద్ద ఎత్తున సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పరిపాలనలో కీలక విభాగాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పోలీసు శాఖలో వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ జరిగిందని భావిస్తున్నారు.

తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం

తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం

తెలంగాణలో రేషన్ పంపిణీ వేగంగా కొనసాగుతూ గడువు కంటే ముందే భారీ పురోగతి నమోదవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం సమర్థవంతమైన సరఫరా వ్యవస్థకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో వేగవంతం చేయగా, కేంద్ర సూచనల మేరకు ముందస్తు పంపిణీ చేపట్టడం ప్రత్యేకతగా నిలిచింది.

పెండింగ్ అప్రోచ్ రోడ్ల పనులకు సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

పెండింగ్ అప్రోచ్ రోడ్ల పనులకు సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్‌ఫ్రా అండ్ క్యాపిటల్ వర్క్స్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలి.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ

ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలి.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ

కేంద్ర జల్‌శక్తి మంత్రికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.

కాళేశ్వరం విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: కిషన్‌రెడ్డి

కాళేశ్వరం విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: కిషన్‌రెడ్డి

కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

 ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కీలక మలుపు తిరిగింది. టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.

భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారం: మంత్రి పొంగులేటి

భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారం: మంత్రి పొంగులేటి

భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు.

వీధి కుక్కల దాడులపై హెచ్‌ఆర్సీ సీరియస్

వీధి కుక్కల దాడులపై హెచ్‌ఆర్సీ సీరియస్

వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. రెండు ఘటనలపై సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని సుమోటోగా ఈ కేసు విచారణకు స్వీకరించింది.

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలో హై లెవల్ డెలిగేషన్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రితో వారు చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి