• Home » TG Govt

TG Govt

CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సర్వే పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేని సోమవారం నుంచి ప్రారంభించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ప్రమాదం తర్వాత బస్సు.. ఎక్స్ క్లూజివ్ విజువల్స్

ప్రమాదం తర్వాత బస్సు.. ఎక్స్ క్లూజివ్ విజువల్స్

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అధికారకంగా వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు.

Chevella Bus Accident: చేవెళ్ల ప్రమాదం.. రాజకీయ నాయకులకు నిరసన సెగ

Chevella Bus Accident: చేవెళ్ల ప్రమాదం.. రాజకీయ నాయకులకు నిరసన సెగ

మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. బస్సును ఇక్కడ నుంచి తొలగించవద్దని మండిపడ్డారు. అయితే.. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యపైకి ప్రజలు రాళ్లు విసిరారు.

Chevella Accident: చేవెళ్ల ప్రమాదం జరిగిన తీరుపై ఏబీఎన్ ఏఐ వీడియో

Chevella Accident: చేవెళ్ల ప్రమాదం జరిగిన తీరుపై ఏబీఎన్ ఏఐ వీడియో

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులపై కంకర పడిపోవడంతో 21 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి ఏబీఎన్ ఏఐ వీడియో రూపొందించింది.

Chevella Accident update: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే..

Chevella Accident update: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే..

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతిచెందిన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు.

MLA Kale Yadayya: చేవెళ్ల ప్రమాదం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ

MLA Kale Yadayya: చేవెళ్ల ప్రమాదం.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ

బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి

Khammam News: మద్యానికి బానిసైన కొడుకు.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి

కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

CM Revanth Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సీఎం రేవంత్ ఆదేశాలు..

CM Revanth Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సీఎం రేవంత్ ఆదేశాలు..

బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని పేర్కొన్నారు.

Kiran Kumar Reddy Fires KTR: కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల

Kiran Kumar Reddy Fires KTR: కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల

మాజీమంత్రి కేటీఆర్‌కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.

KTR: రేవంత్ రెడ్డికి రౌడీషీటర్లు అంటే గౌరవం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: రేవంత్ రెడ్డికి రౌడీషీటర్లు అంటే గౌరవం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి