Home » Telugu News
పాపికొండల నేషనల్ పార్కులో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతి , రాజమహేంద్రవరం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ నీలకంఠనాఽథ్రెడ్డి, ప్రత్యేక వన్యప్రాణి విభాగ అధికారి బీఎన్ మూర్తి శుక్రవారం పర్యటించారు
మండలంలోని కాల్వ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయశాఖ ఇన్సపెక్టర్ రమేష్, ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటా లకు సిద్ధం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగ న్నాథం పిలుపునిచ్చారు.
నేరేడుచర్ల, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): రంజాన వేడుకలను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తహసీల్దార్ సురిగి సైదులు అన్నారు.
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణాన్ని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతామని, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని భువనగిరి మునిసిపల్ చైర్ పర్సన తంగెళ్లపల్లి శ్రీవాణి అంటున్నారు.
ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాలు ఇచ్చారు.
: పల్లెల్లో దోమల తీవ్రత భారీగా పెరిగి ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. మురుగు కాల్వలు, చెత్తాచెదారం, కంపచెట్లతో పల్లెల్లో దోమల బెడద విపరీతంగా పెరిగింది.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోని పెద్దరామక్క చెరువులో శుక్రవారం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది.
సూర్యాపేట జిల్లాలోని గౌరెళ్లి-కొత్తగూడెం జాతీయ రహదారి(930పీ)పై ప్రధాన పట్టణాల్లో తిరుమలగిరి ఒకటి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఈ పట్టణంలో చౌరస్తా వాణిజ్య, వ్యాపారాలకు కేంద్ర బిందువు.
కొబ్బరి ధర పతనమైంది. తమిళనాడు నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతితో పాటు, పండగలు లేక పోవడం దీనికి ప్రధాన కారణంగా వ్యాపా రులు చెబుతున్నారు.