• Home » Telugu News

Telugu News

 10 మంది మత్స్యకారులు సురక్షితం

10 మంది మత్స్యకారులు సురక్షితం

సముద్రంలో వేటకు వెళ్లి ఇంజిన్‌ వైఫల్యం, ప్రతికూల వాతావరణంతో చిక్కుకుపోయిన విశాఖ జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

 ధాన్యం టెండర్లకు సన్నాహాలు

ధాన్యం టెండర్లకు సన్నాహాలు

యాసంగి సీజన్‌లో అంచనాలకు మించి వచ్చిన దిగుబడిని రికార్డు స్థాయిలో సేకరించిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాసం గి సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ గోదాముల్లో నిల్వ చేశా రు.

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా సబ్‌ జూనియర్స్‌ బాలబాలికలను ఎంపిక చేశారరు. రాష్ట్ర టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.

 అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు

అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు

‘వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.

 విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించండి: శిరీష

విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించండి: శిరీష

పలాస నియోజకవర్గంలో విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ధమీమ్‌ అన్సారియాకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం కోరారు.

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

ప్రసుత్త వానాకాల సీజన్‌లో ప్రబలే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాతబస్టాండ్‌ వద్ద బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలీష్‌ చేస్తూ నిరసన చేపట్టారు.

రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించాలి

రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించాలి

రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

రుణాల దుర్విని యోగం, మోసాలకు సంబంధించిన కేసులపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుని, నిబం ధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ ఆదేశించారు.

అర్బన్‌ బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్‌గా గడ్డం విలాస్‌రెడ్డి

అర్బన్‌ బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్‌గా గడ్డం విలాస్‌రెడ్డి

కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ (పీఐసీ) చైర్మన్‌గా రెండోసారి గడ్డం విలాస్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి