• Home » Telugu News

Telugu News

 ప్రజా సమస్యలపై చర్చించేనా!

ప్రజా సమస్యలపై చర్చించేనా!

జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు గురువారం జరిగే ఉమ్మడి జిల్లా పరిషత సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చేనా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో ప్రజా సమస్యలను విస్మరించి వ్యక్తిగత సమస్యలను తెరపైకి తెచ్చి వైసీపీ సభ్యులు సభ జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తారా లేక ప్రజల ఇబ్బందులపై దృష్టి పెడతారా అనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సమస్యలు జిల్లాలో తిష్ట వేశాయి.

కార్యాలయాలపై దాడి హేయం

కార్యాలయాలపై దాడి హేయం

మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీది, ఆ పార్టీ నాయకులదేనని మాజీ ఎంపీపీ, ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ సతీమణి ప్రమీల అన్నారు.

ఇల్లు కట్టేదెలా?

ఇల్లు కట్టేదెలా?

పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలో పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది.

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడియత్నం హేయం

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడియత్నం హేయం

వైసీపీ నాయకుల డీఎన్‌ఏలోనే హింస ఉందని, నిస్వార్ధంగా వార్తలు అందిస్తున్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నించడం హేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

పోలీసులకు సవాల్‌గా ‘కాశీబుగ్గ’ చోరీ ఘటన

పోలీసులకు సవాల్‌గా ‘కాశీబుగ్గ’ చోరీ ఘటన

కాశీబుగ్గ నిత్యానందనగర్‌లో మంగళవారం మధ్యాహ్నం జ్యూయలరీ షాపులో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

వైసీపీ నాయకులది పిరికిపంద చర్య

వైసీపీ నాయకులది పిరికిపంద చర్య

‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడులకు దిగడం పిరికిపంద చర్య అని టీడీ పీ జిల్లా అధికార ప్రతినిధి బూర్లె లలితకుమారి తెలిపారు.

నటనపై ఆసక్తి పెంచుకోవాలి

నటనపై ఆసక్తి పెంచుకోవాలి

ప్రస్తుత కాలంలో సినిమా ల్లోకి వచ్చే కొత్తవా రు నటనపై ఆసక్తి పెంచుకోవాలని, చక్కని డైలాగ్‌ డెలి వరీ, హావభావాలు పలికించి రాణించా లని సూచించారు.

వైసీపీ ఫ్లాప్‌ షో

వైసీపీ ఫ్లాప్‌ షో

ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామంటూ రెండు రోజులుగా వైసీపీ నాయకులు హడా వుడి చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్‌ ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. ప్రతి మండలం నుంచి మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపు నిచ్చారు. కానీ బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కేవలం 60 మంది హాజరయ్యారు. దీంతో ఆ పార్టీ కార్యక్ర మం ఫ్లాప్‌ షో అయింది.

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం: కిమిడి

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం: కిమిడి

ఆపదలో ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుం టామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.

‘బీజేపీని బలోపేతం చేయాలి’

‘బీజేపీని బలోపేతం చేయాలి’

బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ కోరా రు. బుధవారం రాజాంలో బీజేపీ కార్యా లయాన్ని ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి