Home » Telugu News
Increase the Pension, Please! జిల్లా పరిధిలో శతశాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పూర్తిస్థాయిలో పింఛన్ అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. తమ పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూ.. వినతులు ఇస్తున్నా.. ఫలితం ఉండడం లేదు.
జిల్లాలో భూగర్భ జలాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
మండలం లో ఇటీవల అకాల వర్షాలు, గాలులకు పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
Ensure No Disruption to Kharif Cultivation రానున్న ఖరీఫ్కు సాగునీరు ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీతల నిర్వహణకు సుమారు రూ.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.
సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించడం లేదు. గత 75 రోజులుగా వారికి వేతనాలు అందడంలేదు.
పెద్దపల్లి, ఏప్రిల్ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.
Resolve Public Issues at the Village Level Itself గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. పల్లెల్లో పారిశుధ్య మెరుగుకు శుభ్రత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు టూనా చేపలు అధికంగా లభ్యమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.