Home » Telugu News
విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ సముద్ర కోతకు గురవుతున్న 30కి పైగా ప్రాంతాలను సంరక్షించేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నడుం కట్టింది.
కుటుంబ వివరాల సేకరణ కోసం చేపడుతున్న ఏకీకృత (యూనిఫైడ్) సర్వే పక్కాగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో గురువారం రాత్రి 40 వ్యవసాయ బోరుబావుల కేబుళ్లు చోరీకి గురైనట్లు బాధిత రైతులు రఫి, మధు, రామక్రిష్ణ, వెంకటక్రిష్ణ, వెంకటరమణ వాపోయారు
మండలంలో ఈ రబీ సీజన్కు 16వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు సంతోషించారు.
మండలంలోని గ్రామాల్లో సారా గుప్పుమంటోంది. కొలిమిగుండ్ల సమీపంలోని సిమెంట్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే టార్గెట్గా విక్రయదారులు సారాను అమ్ముతున్నారు.
రాష్ట్రంలో జననాలు, మరణాల నమోదులో ప్రభుత్వం కొత్త నిబం ధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై జనన, మరణాలు సంభవిస్తే తప్పనిసరిగా 21 రోజుల్లో నమోదు చేయించు కోవాలి.
జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాపు పెట్టుకోవాలని ఓ వ్యక్తి డ్రగ్ ఇన్స్సెక్టర్ను కలిస్తే రూ.20 వేలు లంచం అడిగాడు..
జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యో గుల సమస్యలు తీర్చేందుకు శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్కు 46 అర్జీలు అందాయి.
పాపికొండల నేషనల్ పార్కులో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతి , రాజమహేంద్రవరం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ నీలకంఠనాఽథ్రెడ్డి, ప్రత్యేక వన్యప్రాణి విభాగ అధికారి బీఎన్ మూర్తి శుక్రవారం పర్యటించారు
మండలంలోని కాల్వ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయశాఖ ఇన్సపెక్టర్ రమేష్, ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది.