Home » Telugu News
గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో విలీనంపై పంచాయతీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
పైసా పెట్టుబడి లేకుండా పదిహేనేళ్లుగా ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు రైస్మిల్లర్లు పక్కదారి పట్టించి 400చకోట్ల రూపాయలు స్వాహా చేశారు.
ప్రయాణికుల భద్రతకు, సరకును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సూచించారు.
సర్-2026 ప్రక్రియలో భాగంగా మృతులు, డబుల్ ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి, ఈనెల 17న ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడించారు.
ఆతిథ్య రంగంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.
అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 10వ తరగతి చదవిన వారిని మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే వారు. ఈసారి మాత్రం ఇంటర్మీడియెట్ అర్హత ఉండాలనే నిబంధనతో నోటిఫికేషన్ ఇచ్చారు.
గడిచిన యాసంగి సీజన్లో కోటాకు మించి కొనుగోలు చేసిన ధాన్యం రైస్మిల్లులు, గోదా ముల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.
లారీ డ్రైవర్పై రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని, అవి ఎక్కడున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3న అనకాపల్లి జిల్లాకు రానున్నారు.