• Home » Telugu News

Telugu News

 57 పాఠశాలలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

57 పాఠశాలలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్‌ ఇచ్చింది.

 రేపటినుంచి అమల్లోకి టెన్త్‌ వంద రోజుల ప్రణాళిక

రేపటినుంచి అమల్లోకి టెన్త్‌ వంద రోజుల ప్రణాళిక

వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

నిషేధిత జాబితా నుంచి గుండ్రాజుకుప్పం భూములు

నిషేధిత జాబితా నుంచి గుండ్రాజుకుప్పం భూములు

నగరి మండలం గుండ్రాజుకుప్పం భూములను నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది.

కార్తీక పౌర్ణమి దీపోత్సవం

కార్తీక పౌర్ణమి దీపోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. మొదట యోగనరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న పరిమళం అర వద్ద కొత్త మూకుళ్లలో దీపాలను వెలగించారు.

దక్షిణ మధ్య రైల్వేలో ఓటీపీ లింక్‌తో తత్కాల్‌ టికెట్లు

దక్షిణ మధ్య రైల్వేలో ఓటీపీ లింక్‌తో తత్కాల్‌ టికెట్లు

దక్షిణ మధ్య రైల్వేలో ఇకపై ఓటీపీ లింక్‌తో తత్కాల్‌ టికెట్లు ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే వందేభారత్‌ రైళ్లలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని అని జనసేన అధ్యక్షుడు,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన డీడీవో కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆయన అదే ఆవరణలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.

నేడు పాఠశాలల్లో మెగా పీటీఎం 3.0

నేడు పాఠశాలల్లో మెగా పీటీఎం 3.0

జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో శుక్రవారం మెగా పీటీఎం (మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌) 3.0 జరగనుంది. జిల్లా సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

వదలని వాన

వదలని వాన

దిత్వా తుఫాను బలహీనపడినా.. దాని ప్రభావం మాత్రం వీడలేదు. వరుసగా ఐదో రోజూ తీర ప్రాంత, చేరువగా ఉన్న మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గురువారం తూర్పు మండలాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా చెరువులు, కుంటలు నిండాయి.

నగరానికి క్రికెటర్లు

నగరానికి క్రికెటర్లు

స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు రాయ్‌పూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ తీరు వివాదాస్పదమవుతోంది. కమిటీ ఆమోదం పొందాల్సిన బిల్లులు, ఆశీలు వసూలు టెండర్లు అప్పగింత కోసం కొందరు సభ్యులు భారీగా కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి