Home » Telugu News
యుద్ధం నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో చాలామంది ఎలక్ర్టిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
కింగ్ జార్జ్ ఆస్పత్రికి అభివృద్ధి మండలి (హెచ్డీఎస్) నియామక ప్రక్రియ ప్రారంభమైంది.
వేడి గాలులకు శనివారం నగరం ఉడికిపోయింది.
మండలంలోని ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిశారు.
పాఠశాలలకు సెలవులు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండడం లేదు, దీన్ని గమనించిన ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.
గతంలో ఉదయాన్నే మహిళలు ఇళ్లముందు పేడనీళ్లతో కళ్లాపి చల్లేవారు. కాలానుగుణంగా పట్టణాభివృద్ధి చెంది పశువులు తగ్గిపోయాయి. దీంతో పేడ లభ్యత తగ్గింది. ఇదే అదనుగా కొన్ని వ్యాపార సంస్థలు పేడరంగు పేరుతో రసాయన పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.
సుర్రుమంటున్న సూరీడి తాపాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు.
: బ్లాక్ మనీ పేరుతో రూ.లక్ష ఇస్తే రూ. మూడు లక్షలు ఇస్తానని డబ్బు ఆశ చూసి మోసం చేసిన ఘటన క్రిష్ణగిరి మండలంలో చోటుచేసుకుంది. శనివారం వెల్దుర్తి సర్కిల్ కార్యాలయంలో సీఐ యుగంధర్ క్రిష్ణగిరి ఎస్ఐ మల్లికార్జునతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు.
నిమ్మ ధరలు హఠాత్తుగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో 50 కేజీల బస్తా రూ.8,500 ఉండేది ప్రస్తుతం అదే బస్తా రూ.3,500కు అమాం తంగా పడిపోయింది.
కోసిగి, సజ్జలగుడ్డం గ్రామాల సమీపంలో గల మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయ పరిసర పొలాలపై జింకల బెడద తీవ్రమైంది. బోరుబావుల కింద ఎంతో కష్టపడి సాగు చేసిన ఉల్లి, వేరుశనగ, కాయగూరల పంటలను జింకల మందలు పూర్తిగా నాశనం చేస్తున్నాయి.