Home » Telugu News
టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది.
జాతీయ లోక్ అదాలత్ను 11న జయప్రదం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు.
జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్గా సేవలు అందిస్తున్న శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్ మనుగడకు ముప్పు వాటిల్లేలా సౌత్కోస్ట్ రైల్వేజోన్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
Thotapalli Springs to Life with Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నాగావళికి వరద పోటెత్తుతోంది.
రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలతో శాశ్వత భూ హక్కులు కల్పించామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు
యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. రెండు రోజులుగా రైతుసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
సముద్రంలో బోటు బోల్తా పడడంతో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల జాడ ఇంతవరకూ తెలియలేదు.
జిల్లాలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
విశాఖ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ను దారిమళ్లించారు.