Home » Telugu News
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే దేశ, విదేశీ ప్రతినిధులను తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు అలరించనున్నాయి. ఆస్కార్ అవార్డు....
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.....
రష్యా నుంచి అత్యాధునికమైన క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ను కొనుగోలు చేయడానికి భారత్ ప్రయత్నించాలని రష్యాలోని భారత సంతతి ఎమ్మెల్యే అభయ్సింగ్ సూచించారు....
భారత్ రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్ హామీ ఇచ్చారు....
విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటివారు భారత్కు వచ్చినప్పుడు.. వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ....
యాసిడ్ దాడి కేసుల విచారణలో జాప్యంపై గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా బాధితురాలు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండడంపై....
అమెరికా ఆంక్షలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కఠిన చర్యల వల్ల అంతర్జాయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా..
దేశాధ్యక్షుడంటే రాజుతో సమానం! కానీ.. అందరి వైభోగం ఒకేలాగా ఉండదు!! చిన్నదేశాల అధ్యక్షుల పర్యటనలైతే.. ఎప్పుడొచ్చారో, ఎప్పుడెళ్లారో..
జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్ ఇచ్చింది.
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.