• Home » Telugu News

Telugu News

మహిళల సంఘీభావం

మహిళల సంఘీభావం

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, చేష్టలకు మహిళలు నిరసిస్తూ ఎచ్చెర్లలోని శ్రీకాకుళం ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి బుధవారం వచ్చి సంఘీభావం ప్రకటించారు.

 Peddapalli:  గ్రామంలో 150ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటడమే లక్ష్యం

Peddapalli: గ్రామంలో 150ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటడమే లక్ష్యం

పాలకుర్తి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రామంలో అదనంగా 150ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

Increase the Pension  పింఛన్‌ పెంచండయ్యా!

Increase the Pension పింఛన్‌ పెంచండయ్యా!

Increase the Pension, Please! జిల్లా పరిధిలో శతశాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పూర్తిస్థాయిలో పింఛన్‌ అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. తమ పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూ.. వినతులు ఇస్తున్నా.. ఫలితం ఉండడం లేదు.

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం

జిల్లాలో భూగర్భ జలాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

మండలం లో ఇటీవల అకాల వర్షాలు, గాలులకు పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

  Kharif Cultivation ఖరీఫ్‌ సాగుకు ఆటంకం లేకుండా..

Kharif Cultivation ఖరీఫ్‌ సాగుకు ఆటంకం లేకుండా..

Ensure No Disruption to Kharif Cultivation రానున్న ఖరీఫ్‌కు సాగునీరు ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీతల నిర్వహణకు సుమారు రూ.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

టమాటా రైతు కుదేలు

టమాటా రైతు కుదేలు

అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు

సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్‌ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

 బిల్లులు చెల్లించట్లే!

బిల్లులు చెల్లించట్లే!

ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించడం లేదు. గత 75 రోజులుగా వారికి వేతనాలు అందడంలేదు.

 Peddapalli:  ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Peddapalli: ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

పెద్దపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్‌ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి