Home » Telugu News
తణుకు టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్లు కొనుగోలు చేసినవారు వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టు ఆదేశాలకనుగుణంగా మునిసిపల్ , పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చింది.
పేదలకు అండగా సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
“Somburu… A Success!” కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్(ముఖ ఆధారిత నమోదు)యాప్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఉపాధి వేతనదారులు ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. సీతంపేట మండలం అక్కడగూడకి చెందిన సవర సొంబురు అనే వేతనదారుడు కూడా రెండు రోజులుగా ఉపాధి పనికోసం వెళ్లడం, ఫేస్ యాప్లో నమోదు కాక నిరాశతో ఇంటిదారి పట్టడం పరిపాటిగా మారింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు, చేష్టలకు మహిళలు నిరసిస్తూ ఎచ్చెర్లలోని శ్రీకాకుళం ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి బుధవారం వచ్చి సంఘీభావం ప్రకటించారు.
పాలకుర్తి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామంలో అదనంగా 150ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
Increase the Pension, Please! జిల్లా పరిధిలో శతశాతం వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పూర్తిస్థాయిలో పింఛన్ అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. తమ పరిస్థితిని అధికారులకు తెలియజేస్తూ.. వినతులు ఇస్తున్నా.. ఫలితం ఉండడం లేదు.
జిల్లాలో భూగర్భ జలాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
మండలం లో ఇటీవల అకాల వర్షాలు, గాలులకు పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
Ensure No Disruption to Kharif Cultivation రానున్న ఖరీఫ్కు సాగునీరు ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీతల నిర్వహణకు సుమారు రూ.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.