Home » Telugu News
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఒక ప్రైవేటు వ్యక్తితోపాటు ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వారిలో
వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల్ని చట్టవ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో..
ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించటం ద్వారా అమెరికా ఖజానాను నింపాలన్న ట్రంప్ ఆశయం గతేడాది నెరవేరింది.
ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా భరిస్తాం కానీ కాఫీ, టీ చేతికి అందకపోతే కేకలేస్తాం! బడికి వెళ్లే పిల్లలైతే ఉదయం...
పశ్చిమబెంగాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాతో అణు చర్చల తర్వాత కొద్దిరోజుల్లో ప్రతిపాదిత ఒప్పందం సిద్ధమవుతుందని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ దేశ దౌత్యవేత్త చెప్పినప్పటికీ..
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా డాక్యుమెంట్ల రూపకల్పనపై చర్చల కోసం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధులు ...
సుంకాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించే ప్రకాశం, మార్కాపురం జిల్లాల సమా వేశంలో సాగు, తాగునీటికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ముందస్తు సమావే శంలో రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయిం చారు. శుక్రవారం విజయవాడలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం నివాసంలో సమావేశం జరిగింది.