• Home » Telugu News

Telugu News

కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..

కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..

‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ వ్యూహంగా మలుచుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిన కాళేశ్వరం ప్రాజెక్టునే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గురి పెట్టేందుకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది.

బాబోయ్‌ హైవే

బాబోయ్‌ హైవే

జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)పై ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

అనారోగ్య కారణాలతో ఉద్యోగిని ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో ఉద్యోగిని ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో సచివాలయం ఉద్యోగిని ఆత్మహత్మ చేసు కున్న ఘటన కురుపాం మండలం గుజ్జువాయిలో మంగళవారం చోటు చేసుకుంది.

ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని..

ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని..

ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి పం చాయతీ, తాటిపూడి సమీపంలోని దొర్లపాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

Rice  ఇంకా కొన్ని డిపోలకు  బియ్యం చేరలే!

Rice ఇంకా కొన్ని డిపోలకు బియ్యం చేరలే!

Rice Yet to Reach Several Depots జిల్లాలో పలు రేషన్‌ డిపోలకు ఈ నెల ఇంకా బియ్యం పంపిణీ కాలేదు. వాహనాల కొరత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో వాహన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏడో తేదీ దాటిపోయినా ఇంకా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి అనేక రేషన్‌ డిపోలకు బియ్యం చేరలేదు.

గడువులోగా భూసేకరణ పూర్తిచేయాలి

గడువులోగా భూసేకరణ పూర్తిచేయాలి

జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబందించిన భూసే కరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన విజయనగరం జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదే శించారు.

శ్రీకాకుళాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం

శ్రీకాకుళాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం

శ్రీకాకుళం నగరాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

 నిధుల్లేక.. పనులు సాగక

నిధుల్లేక.. పనులు సాగక

టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

టైటానియం హబ్‌గా సిక్కోలు తీరం

టైటానియం హబ్‌గా సిక్కోలు తీరం

జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది.

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయండి

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయండి

జాతీయ లోక్‌ అదాలత్‌ను 11న జయప్రదం చేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి