Home » Telugu News
జూనియర్ డాక్టర్ల(జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ మరోసారి తెలిపారు. జూడా సంఘం ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు.
గత రెండు వారాలకు పైగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(జూడా) తమ సమ్మెను విరమించింది. హైకోర్టు జోక్యంతో సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల ధర్మాసనం సంతోషం వ్యక్తం చేసింది.
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కొన్ని వీడియోలు విడుదల చేసి, తన విషయంలో చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు ఇవే అంటూ మీడియా ముందుకు వచ్చారు.
మద్యం రవాణా కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మంతా కేసులో కీలక నిందితుడైన వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికే చేరిందని ఈడీ స్పష్టంచేసింది. మంత్రిగా తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి..
రాష్ట్రంలో మరో భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకినాడలో ‘వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఏడాదికి 1.20 మిలియన్ మెట్రిక్ టన్నుల..
పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలపడమే లక్ష్యమని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, రెన్యువబుల్ ఎనర్జీ అని చెప్పారు.
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సోమవారం రెండో రోజు ఆట చివరి బంతికి...
ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షి్పలో కాంస్యం నెగ్గిన డబుల్స్ క్రీడాకారిణులు గాయత్రీ...
మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్కు ఆస్ర్టేలియా మహిళల కమ్యూనిటీ క్రికెట్లో ఆడేందుకు అనుమతి లభించింది...
భారత జూనియర్ అంతర్జాతీయ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మంచిర్యాల షట్లర్ అలుగువెల్లి అర్జున్ రెడ్డి శుభారంభం చేశాడు,,,