Home » Telugu News
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. అసాధారణ జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని....
భారత సైన్యానికి చెందిన మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్- 2025’ అవార్డుకు ఎంపికయ్యారు.
హైదరాబాద్లో శనివారం ఉదయం ఓ న్యాయవాదిని కారుతో గుద్ది చంపేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది.
ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోపు పారిశ్రామిక భూముల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
భూముల మార్కెట్ విలువ పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి నూతన .....
తెలంగాణ జైళ్ల శాఖలో చేపట్టిన బదిలీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సుమారు పదేళ్ల తర్వాత చేపట్టిన బదిలీల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలుగుతుందని అంతా భావించినా...
ఇంట్లో పిల్లలు మారాం చేసినప్పుడు బిస్కెట్లు, చిప్స్ వంటి చిరుతిళ్ల ప్యాకెట్లు వారి చేతిలో పెడుతుంటారు. మరి, ఆ ప్యాకెట్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి వెనుక ఉండే పోషక విలువల పట్టికను ఎప్పుడైనా క్షుణ్నంగా...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో..
ఢిల్లీ జింఖానా క్లబ్ను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులకు కేంద్రం నోటీసులిచ్చింది. లీజుకు తీసుకున్న 27.3 ఎకరాల స్థలంతో పాటు భవనాలు...