• Home » Telugu News

Telugu News

నిర్దేశిత గడువులోగా పోలవరం పూర్తి

నిర్దేశిత గడువులోగా పోలవరం పూర్తి

సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు 2027 లోపలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంకణబద్ధులై పని చేస్తు న్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

సర్‌ చార్జీలేవీ ?

సర్‌ చార్జీలేవీ ?

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ (సర్‌చార్జి) నిధులు జమచేయడం లేదు.ఏకంగా 26 నెలల నుంచి నిధులు విడుదల కాక స్థానిక సంస్థల్లో ప్రగతి పడకేసింది.

   వేటకు విరామం

వేటకు విరామం

చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారుల ఉపాధికి బ్రేక్‌ పడింది.

ఏదీ ‘చేయూత’

ఏదీ ‘చేయూత’

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది.

ఇందిరమ్మ ఇళ్లకు ‘రామ్‌జీ’.. రాంరాం

ఇందిరమ్మ ఇళ్లకు ‘రామ్‌జీ’.. రాంరాం

పేదవాళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీతో భారాన్ని మోపారు.

చేపల వేట నిషేధం

చేపల వేట నిషేధం

జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

 ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి: ఎస్పీ

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి: ఎస్పీ

యువత క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవ ర్చుకోవాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు.

కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..

కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..

‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ వ్యూహంగా మలుచుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిన కాళేశ్వరం ప్రాజెక్టునే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గురి పెట్టేందుకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది.

బాబోయ్‌ హైవే

బాబోయ్‌ హైవే

జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)పై ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

అనారోగ్య కారణాలతో ఉద్యోగిని ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో ఉద్యోగిని ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో సచివాలయం ఉద్యోగిని ఆత్మహత్మ చేసు కున్న ఘటన కురుపాం మండలం గుజ్జువాయిలో మంగళవారం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి