Home » Telugu News
అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.
సిక్కోలువాసుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. జిల్లా నుంచి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్ట మొదటి డైరెక్ట్ రైలు అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించి ఈ నూతన సర్వీసుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉపాధి హామీ పథకం వేతనదారులకు బిల్లులు చెల్లించడం లేదు. గత 75 రోజులుగా వారికి వేతనాలు అందడంలేదు.
పెద్దపల్లి, ఏప్రిల్ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.
Resolve Public Issues at the Village Level Itself గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. పల్లెల్లో పారిశుధ్య మెరుగుకు శుభ్రత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు టూనా చేపలు అధికంగా లభ్యమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు గురువారం జరిగే ఉమ్మడి జిల్లా పరిషత సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చేనా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో ప్రజా సమస్యలను విస్మరించి వ్యక్తిగత సమస్యలను తెరపైకి తెచ్చి వైసీపీ సభ్యులు సభ జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తారా లేక ప్రజల ఇబ్బందులపై దృష్టి పెడతారా అనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సమస్యలు జిల్లాలో తిష్ట వేశాయి.
మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీది, ఆ పార్టీ నాయకులదేనని మాజీ ఎంపీపీ, ఎమ్మె ల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల అన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలో పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది.
వైసీపీ నాయకుల డీఎన్ఏలోనే హింస ఉందని, నిస్వార్ధంగా వార్తలు అందిస్తున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నించడం హేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.