• Home » Telugu News

Telugu News

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. అసాధారణ జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని....

మేజర్‌ అభిలాష బరాక్‌కు యూఎన్‌ పురస్కారం

మేజర్‌ అభిలాష బరాక్‌కు యూఎన్‌ పురస్కారం

భారత సైన్యానికి చెందిన మేజర్‌ అభిలాష బరాక్‌ ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ‘మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2025’ అవార్డుకు ఎంపికయ్యారు.

కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య

కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య

హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఓ న్యాయవాదిని కారుతో గుద్ది చంపేశారు. నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ హత్య జరిగింది.

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

సొంత భూములకే హిల్ట్‌

సొంత భూములకే హిల్ట్‌

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) పరిధిలోపు పారిశ్రామిక భూముల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

భూముల ‘విలువల’ పెంపునకు సర్వం సిద్ధం

భూముల ‘విలువల’ పెంపునకు సర్వం సిద్ధం

భూముల మార్కెట్‌ విలువ పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి నూతన .....

లేని జైలుకు బదిలీ..!

లేని జైలుకు బదిలీ..!

తెలంగాణ జైళ్ల శాఖలో చేపట్టిన బదిలీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సుమారు పదేళ్ల తర్వాత చేపట్టిన బదిలీల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలుగుతుందని అంతా భావించినా...

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పైనా హెచ్చరిక లేబుళ్లు ఉండాలి

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పైనా హెచ్చరిక లేబుళ్లు ఉండాలి

ఇంట్లో పిల్లలు మారాం చేసినప్పుడు బిస్కెట్లు, చిప్స్‌ వంటి చిరుతిళ్ల ప్యాకెట్లు వారి చేతిలో పెడుతుంటారు. మరి, ఆ ప్యాకెట్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి వెనుక ఉండే పోషక విలువల పట్టికను ఎప్పుడైనా క్షుణ్నంగా...

మళ్లీ పెట్రో వడ్డన

మళ్లీ పెట్రో వడ్డన

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో..

ఖాళీ చేయాలనిఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం నోటీసులు

ఖాళీ చేయాలనిఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం నోటీసులు

ఢిల్లీ జింఖానా క్లబ్‌ను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులకు కేంద్రం నోటీసులిచ్చింది. లీజుకు తీసుకున్న 27.3 ఎకరాల స్థలంతో పాటు భవనాలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి