• Home » Telugu News

Telugu News

67 శాతం చైర్‌పర్సన్లు మహిళలే

67 శాతం చైర్‌పర్సన్లు మహిళలే

లేచింది మహిళా లోకం... దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని అప్పుడెప్పుడో సినీ కవి మహిళా చైతన్యాన్ని కీర్తించారు. కానీ.. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది....

అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం పెట్టాల్సిందే..

అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం పెట్టాల్సిందే..

తమ పోరాటం వల్లే ట్యాంక్‌బండ్‌ సమీపంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇది పాక్షిక విజయమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ....

ఏపీ కోసమే గోదావరిలో ఎత్తిపోతలు బంద్‌

ఏపీ కోసమే గోదావరిలో ఎత్తిపోతలు బంద్‌

కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో, ఏపీ జలదోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

క్రీడల అభివృద్ధికి రేవంత్‌ కృషి: మంత్రి వాకిటి

క్రీడల అభివృద్ధికి రేవంత్‌ కృషి: మంత్రి వాకిటి

క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ...

‘సాంకేతికత’  సాగులో తెలంగాణ ఆదర్శం: మంత్రి తుమ్మల

‘సాంకేతికత’ సాగులో తెలంగాణ ఆదర్శం: మంత్రి తుమ్మల

పంటల సాగులో సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు..

‘ట్రెజరీ’ పదోన్నతులకు మళ్లీ పాత ప్రతిపాదనే

‘ట్రెజరీ’ పదోన్నతులకు మళ్లీ పాత ప్రతిపాదనే

రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌(డీటీఏ) కింద ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అధికారుల పదోన్నతుల వ్యవహారం ఎటూ తేలడం లేదు.

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ

కర్రెగుట్టల్లో మందుపాతర పేలి ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

మేడారానికి యునెస్కో గుర్తింపు తేవాలి

మేడారానికి యునెస్కో గుర్తింపు తేవాలి

ప్రాకృతిక ప్రపంచ వారసత్వ సంపద (ఇంటాంజియబుల్‌ ప్రపంచ వారసత్వ సంపద)గా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ...

భూ భారతికి సీ-డాక్‌ రక్షణ

భూ భారతికి సీ-డాక్‌ రక్షణ

భూభారతి పోర్టల్‌లోని భద్రతా లోపాలను సరిదిద్దేందుకు రెవెన్యూశాఖ సన్నద్ధమైంది. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత డేటాకు, రూ.వేల కోట్ల భూముల లావాదేవీలకు రక్షణ కవచంలా నిలిచేందుకు.....

ఏసీబీ వలలో నలుగురు ప్రభుత్వోద్యోగులు

ఏసీబీ వలలో నలుగురు ప్రభుత్వోద్యోగులు

రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఒక ప్రైవేటు వ్యక్తితోపాటు ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వారిలో

తాజా వార్తలు

మరిన్ని చదవండి