• Home » Telugu News

Telugu News

Cancellation of Navy Day: నావికాదళాలకు అవమానం

Cancellation of Navy Day: నావికాదళాలకు అవమానం

దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళం ఏటా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవాన్ని జరుపుతోంది. దీని నేపథ్యం ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 1971లో బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి

TPCC chief Mahesh Kumar Goud: కళాకారులకు ప్రాంతం ఉండదు..

TPCC chief Mahesh Kumar Goud: కళాకారులకు ప్రాంతం ఉండదు..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశం గర్వించదగిన గాయకుడని, రవీంద్రభారతిలో ఆయన విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం చేయడం తగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. అసలు కళాకారులకు ప్రాంతాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భౌగోళికంగా విడిపోయినా..

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర ప్రణాళికను అందించడానికి అర్హత సాధించిన సంస్థలు..

KTR: గజం లక్షన్నర ఉంటే 4 వేలకే కట్టబెట్టే కుట్ర

KTR: గజం లక్షన్నర ఉంటే 4 వేలకే కట్టబెట్టే కుట్ర

బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం రూ.లక్షన్నర పలుకుతున్న భూములను రూ.4వేలకు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని....

Global Metallurgy Experts: లోహ శాస్త్రవేత్తల కుంభమేళా!

Global Metallurgy Experts: లోహ శాస్త్రవేత్తల కుంభమేళా!

దేశ విదేశాల నుంచి 1,200 మంది లోహశాస్త్ర నిపుణులు హాజరైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్‌ (ఐఐఎం) 79వ అంతర్జాతీయ సదస్సుకు....

Telangana High Court: సర్పంచ్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం

Telangana High Court: సర్పంచ్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఒకసారి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 234(ఓ) ప్రకారం.. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక న్యాయస్థానాలు కల్పించుకోలేవని..

CM Revanth Reddy: నేడు నర్సంపేటకు సీఎం రేవంత్‌

CM Revanth Reddy: నేడు నర్సంపేటకు సీఎం రేవంత్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌ జిల్లా నర్సంపేటలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు......

IT Minister Sridhar Babu: క్వాంటం సిటీగా హైదరాబాద్‌!

IT Minister Sridhar Babu: క్వాంటం సిటీగా హైదరాబాద్‌!

క్వాంటం సిటీ’గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు....

Panchayat Elections: తొలి విడతలో 395 ఏకగ్రీవాలు

Panchayat Elections: తొలి విడతలో 395 ఏకగ్రీవాలు

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం.. తొలి విడతలో .....

Parliament Clears Higher Excise: పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం

Parliament Clears Higher Excise: పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం

పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించేందుకు అవకాశం కల్పించే బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం పొగాకుపై విధించిన జీఎస్టీ పరిహార సెస్సు వసూళ్లను నిలిపివేసిన అనంతరం ఎక్సైజ్‌ సుంకం అమల్లోకి రానుంది.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి