Home » Telugu News
ఏ రంగానికి చెందిన పరిశ్రమల అభివృద్ధికి ఆర్ అండ్ డీ (పరిశోధన, అభివృద్ధి) కీలకమని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీ కమోడోర్ ఏ మాధవ రావు...
ప్రముఖ అంతర్జాతీయ హోటల్స్ చెయిన్ హిల్టన్ హైదరాబాద్లో కాలు మోపింది. జినోమ్ వ్యాలీలో హిల్టన్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ రిసార్ట్ అండ్ స్పా...
మూడున్నర దశాబ్దాల చరిత్రను ఒక్కమాటలో చెప్పుకోవటం కష్టం. కానీ ఆ ఒక్కమాట చుట్టూనే ఎన్నో వివాదాలూ విమర్శలూ విరామం లేకుండా చెలరేగుతూనే ఉన్నాయి. అందరూ వింటున్న పదమే...
తెలంగాణ గడ్డపై దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, సామాన్యుడి స్వప్నాలకు సాక్షాత్కారంగా, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు చిరునామాగా నిలిచిన నాయకుడు రేవంత్రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా...
నూట ఎనిమిది సంవత్సరాల ఓయూ సమాజ మార్పులతో పాటు, విద్యారంగంలో వచ్చిన అనేక మార్పులను తనలో ఇముడ్చుకున్నది. ప్రకృతి, జీవ, సామాజిక శాస్ర్తాలలోనే కాకుండా వివిధ సాహిత్యాంశాలకు...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేసే ఉచిత పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, అప్పులు చేసి ఉచిత పథకాలను అమలు చేయడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలుగు...
అనాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి విలయాలకు నిలయమైంది. సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు పడతాయి. కానీ గత రెండు మూడు దశాబ్దాలుగా అక్టోబర్–నవంబర్–డిసెంబర్ నెలల్లో...
గత సాధారణ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్...
దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళం ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని జరుపుతోంది. దీని నేపథ్యం ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశం గర్వించదగిన గాయకుడని, రవీంద్రభారతిలో ఆయన విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం చేయడం తగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అసలు కళాకారులకు ప్రాంతాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు భౌగోళికంగా విడిపోయినా..