• Home » Telugu News

Telugu News

ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామనడం బీఆర్‌ఎస్‌ బాధ్యతారాహిత్యం

ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామనడం బీఆర్‌ఎస్‌ బాధ్యతారాహిత్యం

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

సర్కారీ స్కూళ్ల అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థలు

సర్కారీ స్కూళ్ల అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థలు

తెలంగాణలో హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియాలోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత....

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు.

ఆరోగ్య సేవల బలోపేతానికి టీపీసీసీ కమిటీలు

ఆరోగ్య సేవల బలోపేతానికి టీపీసీసీ కమిటీలు

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించే లక్ష్యంతో.. టీపీసీసీ డాక్టర్స్‌ సెల్‌- మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగం రాష్ట్ర కమిటీ...

జనగణనలో కులగణన చేపట్టాలి

జనగణనలో కులగణన చేపట్టాలి

జన గణనలో భాగంగా బీసీ కుల గణనను కూడా చేపట్టవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని, ఇది కుల గణన వ్యతిరేకులకు చెంపపెట్టు వంటిదని....

ట్రేడింగ్‌ అంటూ 11.69 కోట్లు కొట్టేశారు

ట్రేడింగ్‌ అంటూ 11.69 కోట్లు కొట్టేశారు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్‌ నేరగాళ్ల మాయలో పడి రూ.11,69,76,265 మొత్తాన్ని సమర్పించుకున్నారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు...

పాలిసెట్‌లో బాలికలదే హవా

పాలిసెట్‌లో బాలికలదే హవా

రాష్ట్రంలోని 111 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీన నిర్వహించిన టీజీ పాలిసెట్‌లో బాలికలు సత్తా చాటారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

సూర్యాపేట జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట మండలం ఎర్కా రం గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త, బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతలపాటి...

డీసీ వంశీమోహన్‌ పాపాల పుట్ట!

డీసీ వంశీమోహన్‌ పాపాల పుట్ట!

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ మర్రి వంశీ మోహన్‌ పాపాల పుట్టను బద్దలుకొట్టిన ఏసీబీ అధికారులు..

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. అసాధారణ జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని....

తాజా వార్తలు

మరిన్ని చదవండి