Home » Telugu News
సోమవారం ముంబైలో లోక్సభ ఎన్నికల కారణంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కమోడిటీ, బులియన్ మార్కెట్లు కూడా...
‘జగనన్న విద్యా కానుక’ పథకం నుంచి జగన్ పేరు మాయమైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు.
రిలయన్స్ ఇండ స్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దేశీయ మార్కెట్లో తన విమాన ఇంధన (ఏటీఎఫ్) సామ్రాజ్యాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం దేశంలోని విమానాశ్రయాల్లో...
ఎడ్యుటెక్ కంపెనీ బైజూ్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ సలహా మండలి సభ్యత్వానికి ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ ఓ మోహన్దాస్ పాయ్ గుడ్బై...
శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి.
ఒకప్పుడు ఏపీ పోలీసు అంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు అధికార పార్టీకి వంత పాడినా..
రాష్ట్రంలో పోలింగ్ నాడు, ఆ తర్వాత చెలరేగిన హింసను అరికట్టని కారణంగా సస్పెండైన పల్నాడు, తిరుపతి ఎస్సీలు బిందుమాధవ్, అమిత్ బర్దార్, తిరుపతి జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కొమరిన్ ఏరియాలో పలు ప్రాంతాలను ఆదివారం నైరుతి రుతుపవనాలు తాకాయి.
రోదసిలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గోపి తోటకూర రికార్డు నెలకొల్పారు.
విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు.