• Home » Telugu News

Telugu News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది.

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలకు ఆటంకం లేకుండా సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

బాలికను మోసగించిన కేసులో.. 20 ఏళ్ల జైలు శిక్ష

బాలికను మోసగించిన కేసులో.. 20 ఏళ్ల జైలు శిక్ష

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు చిర్రా ఆనందకుమార్‌కు 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడలోని..

లారీ క్లీనర్‌కు మరణించే వరకూ జైలు

లారీ క్లీనర్‌కు మరణించే వరకూ జైలు

ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మరణించే వరకూ కఠిన కారాగార శిక్ష విధిస్తూ మచిలీపట్టణం పొక్సో కోర్టు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ కిశోర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా పోస్టుల తొలగింపు వ్యవహారంపై విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలైన..

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

‘తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. 31 నుంచి మొదలయ్యే వెలిగొండ జల సిరులు...

ఎన్టీఆర్‌ ప్రారంభించారు..చంద్రబాబు పూర్తిచేశారు!

ఎన్టీఆర్‌ ప్రారంభించారు..చంద్రబాబు పూర్తిచేశారు!

రాయలసీమ అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావడం తమకే సాధ్యమని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

జస్టిస్‌ గోపాలకృష్ణారావుకు ఘన వీడ్కోలు

జస్టిస్‌ గోపాలకృష్ణారావుకు ఘన వీడ్కోలు

పదవీ విరమణ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణారావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న పదవీకాలం ముగియనుండడంతో హైకోర్టులో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల ఆర్డర్‌

రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల ఆర్డర్‌

ఏరోస్పేస్‌, రక్షణ రంగంలోని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌.. రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల విలువైన...

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి