Home » Telugu News
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యలకు
లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్సైట్ కుదుపునకు గురైంది. బుధవారం సాయంత్రం వెబ్సైట్లో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై... మొరాయించింది. దాదాపు గంట పాటు
క్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చే అధికారం లోకాయుక్తకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల తొలగించాలంటూ గతంలో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది.
దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్ను నిలిపివేస్తున్నట్టు టీఎ్సఆర్టీసీ ప్రకటించింది. టికెట్ చార్జీతో పాటు అదనంగా రూ.30 వసూలు చేస్తూ
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఓటర్ల కోసం టీఎ్సఆర్టీసీ 2,500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మే 13న పోలింగ్ ఉండగా..
టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడంతో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వారిని వేధిస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ హైకోర్టును
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు మొదటిసారి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్ఐబీ చీఫ్గా తనకు పూర్తి
రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా నియమించిన ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయని, వాటిని సవరించి అందరికీ సమాన వేతనాలు అందించేలా ప్రభుత్వానికి సిఫార్సు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ.. మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం మెదక్ లోక్సభ నియోజకవర్గం నర్సాపూర్లో, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని