Home » Telugu News
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువతులు అక్కడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లకండం...
మున్సిపల్ శాఖకు సంబంధించి గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడలే కాకుండా.. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ పంచాయతీల పునర్విభజన కూడా ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.
భూ సర్వేల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సర్వే చేయించుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు....
హెచ్వోడీలు నోడల్ ఏజెన్సీ సమావేశానికి ఎందుకు రారు? సాంఘిక సంక్షేమశాఖ అంటే అధికారులకు అంత చిన్నచూపా....
రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగ సంఘాల నాయకులు కీలక భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీఎన్జీజీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ....
వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి...
దక్షిణాదిలోని ఐదు వాతావరణ సబ్డివిజన్లలో వర్షాలకు దోహదపడే ఈశాన్య రుతుపవనాలు విఫలమయ్యాయా? అంటే అవుననే చెబుతున్నారు కొందరు వాతావరణ నిపుణులు...
అనాథలు, నిరాశ్రయులు రాత్రివేళ్లలో ఫుట్పాత్ల మీద నిద్రించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పై తక్షణం దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా ఆకస్మిక మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు
శ్రీకాకుళం నగరంలోని బాలాజీనగర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.