Home » Telugu News
దేశ అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్.....
జాతీయ ఐక్యతకు బలమైన వారధిగా హిందీ నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏ భాషకూ హిందీ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు..
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం బకాయిల కింద కేంద్ర ఆర్థిక శాఖ రూ.387.53కోట్లు శుక్రవారం విడుదల చేసింది.
అన్నదాతల కోసం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ’రైతుబడి అగ్రిషో-3వ ఎడిషన్’ ఆకట్టుకుంటోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అగ్రి షోను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం .....
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం...
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 చివరి రోజు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. 16 ఆర్టిఫిషియల్ ..
కృత్రిమ మేధకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్లు, అత్యంత అరుదైన ఖనిజ లోహాల సరఫరా గొలుసుల వంటివాటిలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా...
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో రణవీర్ సచ్దేవా అనే 8 ఏళ్ల చిచ్చరపిడుగు కీలక ప్రసంగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా భారత్కు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ మేధలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి...
కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశంతో ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో...