• Home » Telugu News

Telugu News

ఆత్మగౌరవానికి పెద్దపీట

ఆత్మగౌరవానికి పెద్దపీట

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో పలు కులాల పేర్లను సవరిస్తూ గౌరవప్రదమైన ప్రత్యామ్నాయ పదాలను జోడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసింగ్‌లోనూ ఏఐ వాడకం

పోలీసింగ్‌లోనూ ఏఐ వాడకం

రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు కన్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడం ‘విజిబుల్‌ పోలీసింగ్‌’లో ఒక భాగం. ఇకపై పోలీసులు తక్కువగా కన్పిస్తూ సాంకేతికత అండతో నేరం జరిగిన కొద్ది క్షణాల్లోనే...

ఆదాయానికి మించి 569 శాతం అక్రమాస్తులు

ఆదాయానికి మించి 569 శాతం అక్రమాస్తులు

వాటర్‌బోర్డులో 23ఏళ్ల క్రితం సాధారణ ఉద్యోగిగా చేరిన జీఎం అనంత లక్ష్మీకుమార్‌ తన మొత్తం సర్వీసులో ఆదాయానికి మించి 569 శాతం అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

క్యాన్సర్‌ బాధితుల కోసం చిన్నారి జుట్టు త్యాగం

క్యాన్సర్‌ బాధితుల కోసం చిన్నారి జుట్టు త్యాగం

హైదరాబాద్‌ నాగోల్‌ ప్రాంతానికి చెందిన కొమ్మూరి దినేష్‌ రెడ్డి, శిరీషా కుమార్తె ఆధ్యా(11) తన పొడవాటి జుట్టును క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చేసింది.

చిన్నారులకు జన్మనిచ్చిన..కొద్దిరోజులకే  లోకం వీడిన తల్లులు

చిన్నారులకు జన్మనిచ్చిన..కొద్దిరోజులకే లోకం వీడిన తల్లులు

ముక్కుపచ్చలారని చిన్నారులను అక్కున చేర్చుకుని ముద్దాడాల్సిన ఇద్దరు తల్లులు కన్నుమూశారు. ప్రసవించి నెల రోజులు కూడా నిండకముందే గంటల ...

‘యశోద’లో సెంట్రల్‌ అంబులెన్స్‌ కమాండ్‌ సెంటర్‌

‘యశోద’లో సెంట్రల్‌ అంబులెన్స్‌ కమాండ్‌ సెంటర్‌

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లోను వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడటంలో యశోద హాస్పిటల్స్‌ ఏర్పాటు చేసిన...

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని శనివారం సిట్‌ అధికారులు విచారణ జరిపి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఫ్యూచర్‌ సిటీ దేశానికే దిక్సూచి

ఫ్యూచర్‌ సిటీ దేశానికే దిక్సూచి

తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌ సిటీ దేశానికే దిక్సూచిగా మారబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

రాష్ట్రంలో 10 వేల కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో 10 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన...

కాంగ్రెస్‌ను గెలిపిద్దాం.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం

కాంగ్రెస్‌ను గెలిపిద్దాం.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం

రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న సంవిధాన్‌ బచావో చాలా కీలకమైన అంశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి