• Home » Telugu News

Telugu News

ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు

ఒంగోలు మైనింగ్ లంచం కేసు.. మాజీ మంత్రి శిద్ధా కుటుంబ సభ్యులపై కేసు

ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ లంచం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వేటు పడితే.. కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారా?

వేటు పడితే.. కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారా?

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసిందా? ఒకవేళ వేటు పడితే సురేఖ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇలా రాజకీయ వర్గాల్లో సీరియస్‌గా చర్చ నడుస్తోంది.

అమెరికాలో 2 లక్షల వీసాలు రద్దు ..!?

అమెరికాలో 2 లక్షల వీసాలు రద్దు ..!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు రెండు లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంపు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కోనసీమ జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

కోనసీమ జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రామచంద్రపురంలో భార్య తన భర్తను కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే.

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు

కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు ‌ వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం..

పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం..

పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి గురైంది. నర్సాపురం మండలం చిన్నలంక వద్ద ఇసుక దిబ్బను ఢీకొని బోటు బోల్తా పడింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది.

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలకు ఆటంకం లేకుండా సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి