Home » Telugu News
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది.
మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రేపు(గురువారం) పోలింగ్ జరగనుంది.
దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా న్యాయాధికారుల స్ర్కూటినీ తర్వాత సుమారు 91 లక్షల ఓట్లను తొలగించారు.
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షలు అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి...
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం దాయాది దేశం పాకిస్థాన్ మంగళవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా...
వెనెజువెలా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్లకు పైగా ముడిచమురు భారత్కు రానుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా...
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ కట్టడి...
అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే కుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేలా...