• Home » Telugu News

Telugu News

ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని..

ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని..

ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి పం చాయతీ, తాటిపూడి సమీపంలోని దొర్లపాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

Rice  ఇంకా కొన్ని డిపోలకు  బియ్యం చేరలే!

Rice ఇంకా కొన్ని డిపోలకు బియ్యం చేరలే!

Rice Yet to Reach Several Depots జిల్లాలో పలు రేషన్‌ డిపోలకు ఈ నెల ఇంకా బియ్యం పంపిణీ కాలేదు. వాహనాల కొరత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో వాహన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏడో తేదీ దాటిపోయినా ఇంకా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి అనేక రేషన్‌ డిపోలకు బియ్యం చేరలేదు.

గడువులోగా భూసేకరణ పూర్తిచేయాలి

గడువులోగా భూసేకరణ పూర్తిచేయాలి

జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబందించిన భూసే కరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన విజయనగరం జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదే శించారు.

శ్రీకాకుళాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం

శ్రీకాకుళాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం

శ్రీకాకుళం నగరాన్ని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

 నిధుల్లేక.. పనులు సాగక

నిధుల్లేక.. పనులు సాగక

టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

టైటానియం హబ్‌గా సిక్కోలు తీరం

టైటానియం హబ్‌గా సిక్కోలు తీరం

జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది.

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయండి

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయండి

జాతీయ లోక్‌ అదాలత్‌ను 11న జయప్రదం చేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు.

ఇక్కడి కార్యాలయాలు అక్కడికి

ఇక్కడి కార్యాలయాలు అక్కడికి

జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్‌గా సేవలు అందిస్తున్న శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్‌ మనుగడకు ముప్పు వాటిల్లేలా సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు.

Thotapalli తోటపల్లికి జలకళ

Thotapalli తోటపల్లికి జలకళ

Thotapalli Springs to Life with Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నాగావళికి వరద పోటెత్తుతోంది.

రైతులకు శాశ్వత భూహక్కులు

రైతులకు శాశ్వత భూహక్కులు

రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలతో శాశ్వత భూ హక్కులు కల్పించామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి