Home » Telugu News
ఎస్.కోట మండలం ముషిడిపల్లి పం చాయతీ, తాటిపూడి సమీపంలోని దొర్లపాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
Rice Yet to Reach Several Depots జిల్లాలో పలు రేషన్ డిపోలకు ఈ నెల ఇంకా బియ్యం పంపిణీ కాలేదు. వాహనాల కొరత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో వాహన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏడో తేదీ దాటిపోయినా ఇంకా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి అనేక రేషన్ డిపోలకు బియ్యం చేరలేదు.
జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబందించిన భూసే కరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదే శించారు.
శ్రీకాకుళం నగరాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
టెక్కలి నియోజకవర్గంలో చిన్నతరహా నీటి పారుదల శాఖకు నిధుల కొరత వేధిస్తోంది. ఏడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
జిల్లాలోని సముద్ర తీరం అత్యంత అరుదైన, విలువైన ఖనిజాలకు కేంద్రంగా మారబోతోంది.
జాతీయ లోక్ అదాలత్ను 11న జయప్రదం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు.
జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్గా సేవలు అందిస్తున్న శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) స్టేషన్ మనుగడకు ముప్పు వాటిల్లేలా సౌత్కోస్ట్ రైల్వేజోన్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
Thotapalli Springs to Life with Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నాగావళికి వరద పోటెత్తుతోంది.
రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలతో శాశ్వత భూ హక్కులు కల్పించామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు