• Home » Telugu News

Telugu News

హెలిటూర్‌ వాయిదా

హెలిటూర్‌ వాయిదా

హైదరాబాద్‌ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది.

 విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఎంపీ లాడ్స్‌ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్‌ భవనాన్ని బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు.

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్‌ సంస్థలోని ఆర్టిజన్‌ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్‌, పవన్‌ డిమాండ్‌ చేశారు.

నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

జీవన్‌రెడ్డి నివాసానికి కేటీఆర్.. ముహూర్తం ఫిక్స్

జీవన్‌రెడ్డి నివాసానికి కేటీఆర్.. ముహూర్తం ఫిక్స్

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్ చేరుకోనున్నారు.

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావుకు వనపర్తి జిల్లాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పారిశ్రామిక రంగానికి కేంద్రం గుడ్ న్యూస్..

పారిశ్రామిక రంగానికి కేంద్రం గుడ్ న్యూస్..

దేశంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఫార్మా, పాలిమర్, స్టీల్, గ్లాస్ వంటి పరిశ్రమలకు బల్క్ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ కేటాయింపులు చేసింది.

పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు.. గుమ్మడి నర్సయ్య ఫైర్..

పోటు రంగారావుకు ఎన్ఐఏ నోటీసులు.. గుమ్మడి నర్సయ్య ఫైర్..

సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.

విభిన్న వాతావరణ పరిస్థితులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ

విభిన్న వాతావరణ పరిస్థితులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతోపాటు అకాల వర్షాలు పడతాయని హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి