• Home » Telugu News

Telugu News

విలువైన సమయం వృథా చేయొద్దు

విలువైన సమయం వృథా చేయొద్దు

విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బందరు మండలం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణాతరంగ్‌, అంతర కళాశాలల యువజనోత్సవాలు- 2025 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

వేగంగా ధాన్యం కొనుగోళ్లు..

వేగంగా ధాన్యం కొనుగోళ్లు..

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతు న్నాయి.

జనవరి ఆఖరున ‘అరకు చలి ఉత్సవ్‌’

జనవరి ఆఖరున ‘అరకు చలి ఉత్సవ్‌’

‘అరకు చలి ఉత్సవ్‌’ను వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహిస్తామని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

 వేటుకు వేళాయె!

వేటుకు వేళాయె!

గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు, పలువురు అధికారులు బరితెగించారు. రికార్డులు, అగ్రిమెంట్లు, ఎం.బుక్‌లు లేకుండా చేసిన 69 పనులకు రూ.54.97 లక్షల బిల్లులు పెట్టారు. వాటిని చెల్లించాలని మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు రావడంతో బిల్లుల చెల్లింపులను అధికారులు నిలుపుదల చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పరిశీలించిన ప్రభుత్వం 19 మంది మున్సిపల్‌ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.

అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం

అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం

అసలే అధ్వానంగా వున్న జీకేవీధి-సీలేరు అంతర్రాష్ట్ర రహదారి... తుఫాన్‌ కారణంగా కురిసిన కొద్దిపాటి వర్షాని మరింత దారుణంగా తయారైంది. జీకేవీధి నుంచి లంకపాకల వరకు రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రచారం షురూ

ప్రచారం షురూ

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం మొదలైంది.

నిబంధనలను పాటించకుంటే రిజిస్ట్రేషన్స్‌ రద్దు

నిబంధనలను పాటించకుంటే రిజిస్ట్రేషన్స్‌ రద్దు

జిల్లాలో ప్రభుత్వ నిబంధ నలను పాటించకుంటే ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్స్‌ రద్దు చేస్తాం అని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత అన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియో గించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్‌ బి గీతే సూచించారు.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అన్నారు.

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఐ రాణీకుముదిని ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి