Home » Telugu News
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్(డీటీఏ) కింద ఐదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న అధికారుల పదోన్నతుల వ్యవహారం ఎటూ తేలడం లేదు.
కర్రెగుట్టల్లో మందుపాతర పేలి ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ప్రాకృతిక ప్రపంచ వారసత్వ సంపద (ఇంటాంజియబుల్ ప్రపంచ వారసత్వ సంపద)గా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ...
భూభారతి పోర్టల్లోని భద్రతా లోపాలను సరిదిద్దేందుకు రెవెన్యూశాఖ సన్నద్ధమైంది. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత డేటాకు, రూ.వేల కోట్ల భూముల లావాదేవీలకు రక్షణ కవచంలా నిలిచేందుకు.....
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఒక ప్రైవేటు వ్యక్తితోపాటు ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వారిలో
వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల్ని చట్టవ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో..
ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధించటం ద్వారా అమెరికా ఖజానాను నింపాలన్న ట్రంప్ ఆశయం గతేడాది నెరవేరింది.
ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా భరిస్తాం కానీ కాఫీ, టీ చేతికి అందకపోతే కేకలేస్తాం! బడికి వెళ్లే పిల్లలైతే ఉదయం...
పశ్చిమబెంగాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాతో అణు చర్చల తర్వాత కొద్దిరోజుల్లో ప్రతిపాదిత ఒప్పందం సిద్ధమవుతుందని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ దేశ దౌత్యవేత్త చెప్పినప్పటికీ..