• Home » Telugu News

Telugu News

పునరుత్పాదకంలో టార్గెట్‌ నం.1

పునరుత్పాదకంలో టార్గెట్‌ నం.1

పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలపడమే లక్ష్యమని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్‌ జెట్లు, రెన్యువబుల్‌ ఎనర్జీ అని చెప్పారు.

ప్రభాత్‌ ఖాతాలో డీమెరిట్‌ పాయింట్‌

ప్రభాత్‌ ఖాతాలో డీమెరిట్‌ పాయింట్‌

శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్యపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సోమవారం రెండో రోజు ఆట చివరి బంతికి...

సీఎంను కలిసిన గాయత్రి ట్రీసా

సీఎంను కలిసిన గాయత్రి ట్రీసా

ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం నెగ్గిన డబుల్స్‌ క్రీడాకారిణులు గాయత్రీ...

ఆస్ట్రేలియా క్రికెట్‌లో అనయా బంగర్‌

ఆస్ట్రేలియా క్రికెట్‌లో అనయా బంగర్‌

మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కూతురు అనయా బంగర్‌కు ఆస్ర్టేలియా మహిళల కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది...

అర్జున్‌ శుభారంభం

అర్జున్‌ శుభారంభం

భారత జూనియర్‌ అంతర్జాతీయ గ్రాండ్‌ ప్రీ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మంచిర్యాల షట్లర్‌ అలుగువెల్లి అర్జున్‌ రెడ్డి శుభారంభం చేశాడు,,,

సీఎస్‌కే, ధోనీ మధ్య అంతా బాగేనా?

సీఎస్‌కే, ధోనీ మధ్య అంతా బాగేనా?

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే), ధోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి....

దాహం.. దాహం..

దాహం.. దాహం..

జిల్లా అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా అడుగంటిన నీటి వనరులు దర్శనమిస్తున్నాయి. నీరు లేక, నిర్వహణ సరిలేక తాగునీటి పథకాలు పనిచేయని పరిస్థితి నెలకొంది.

చకచకా

చకచకా

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో పెండింగ్‌ పనులను అధికారులు చకచకా చేస్తున్నారు. బుధవారం నాటికి అన్నింటినీ పూర్తి చేయనున్నారు. ముఖ్యంగా ఫీడర్‌ కాలువపై సీఎం చంద్రబాబు ఈనెల 31న జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసేందుకు వీలుగా అమర్చిన గేట్ల వద్ద కాలువ లోపలి భాగంలో కాంక్రీట్‌ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.

పెండింగ్‌ పనులను పూర్తి చేయండి

పెండింగ్‌ పనులను పూర్తి చేయండి

వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంగళవారం రాత్రి పరిశీలించారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సీరియస్‌

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సీరియస్‌

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో నిర్లక్ష్యంతోపాటు అసంతృప్తికర పనితీరుపై కలెక్టర్‌ రాజాబాబు సీరియస్‌ అయ్యారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో అర్జీల పరిష్కారంలో లోపాలను ఆయన గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి