Home » Telugu News
బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ఆలస్యంపై బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ముప్పవరం-మోదేపల్లి మధ్య సుమారు 18 కిలోమీటర్ల దూరం పనులను బుధవారం ఎంపీ కృష్ణప్రసాద్ పరిశీలించారు.
దేశంలో శ్రమ దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క డ సీపీఐ ప్రశ్నిస్తుందని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
గ్రానైట్ పరిశ్రమల్లో వచ్చిన అధునాతన యంత్రాల ద్వారా విపరీతంగా ఉత్పత్తి పెరగడం.. అదే స్థాయిలో డిమాండ్ తగ్గి అమ్మకాలు పడిపోవడం.. ఈ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన వ్యాపారులు బల్లికురవ ప్రాంతంలో రాజస్థాన్కు చెందిన వారు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా ప్రజలకు మీ సేవ కేంద్రాల తోనే విద్యుత్ సేవలు అందిస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని సిరిసిల్ల ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రావలసిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.
నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
లిఫ్ట్ ఇచ్చి దారి దోపిడీకి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు.
హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది.