• Home » Telugu News

Telugu News

జీఆర్‌టీ జువెలర్స్‌.. స్వర్ణ ఆషాఢ ఆఫర్లు

జీఆర్‌టీ జువెలర్స్‌.. స్వర్ణ ఆషాఢ ఆఫర్లు

జీఆర్‌టీ జువెలర్స్‌.. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణ ఆషాఢ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగం గా బంగారు ఆభరణాల కొనుగోలుపై...

కృత్రిమ మేధతో అపార అవకాశాలు

కృత్రిమ మేధతో అపార అవకాశాలు

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయని నాస్కామ్‌ మాజీ ప్రెసిడెంట్‌, ఐటీ, టెలికాం శాఖ మాజీ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్‌...

స్త్రీశక్తి సక్సెస్‌.. ఆర్టీసీకి స్ట్రెస్‌

స్త్రీశక్తి సక్సెస్‌.. ఆర్టీసీకి స్ట్రెస్‌

మార్కాపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లలో పరిస్థితి ఇదీ. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేయడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటు లోకి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నోబిడ్‌.. ఏం చేద్దాం?

నోబిడ్‌.. ఏం చేద్దాం?

పొగాకు మార్కెట్‌ మళ్లీ సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. మూడు రోజులుగా నోబిడ్‌లు పెరుగుతున్నాయి. మంగళ వారం మార్కెట్‌ మరింత పతనమైంది. గత వారం వరకు ధరల మాట ఎలా ఉన్నా నోబిడ్‌లు తగ్గాయి. అయితే సోమ వారం నుంచి తిరిగి మార్కెట్‌లో ధరలు సరిలేకపోవడమే కాక మళ్లీ నోబిడ్‌లు పెరగడం ప్రారంభమైంది.

పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టిపై దృష్టి

పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టిపై దృష్టి

గ్రామ పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ప్రభుత్వం విఽధి విధానాలను రూపొందించింది. తద్వారా ఆర్థిక స్వావలంబనకు సంకల్పించింది.

గ్రామీణుల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం

గ్రామీణుల జీవనోపాధి బలోపేతమే లక్ష్యం

గ్రామీణ ప్రజల జీవనోపాఽ ధిని బలోపేతం చేయడమే వీబీ - జీరామ్‌జీ పథకం లక్ష్యమని ఎంవోఆర్డీ డైరెక్టర్‌ రాజేశ్వరి తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా శాశ్వత పనులు చేస్తామని చెప్పారు.

కొలిక్కిరాని టీచర్ల సర్దుబాటు

కొలిక్కిరాని టీచర్ల సర్దుబాటు

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మంగళవారం కూడా కొలిక్కి రాలేదు. మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాల కోసం రెండు రోజులుగా మండల విద్యాధికారులు ఎదురుచూస్తున్నా వాటి జాడలేదు.

మీ పిల్లలకైతే ఇలాంటి తిండి పెడతారా?

మీ పిల్లలకైతే ఇలాంటి తిండి పెడతారా?

అధికారులపై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు ఆగ్రహం వాల్మీకిపురం, పీలేరులో తనిఖీలు

దొంగా.. దొంగా

దొంగా.. దొంగా

బోర్ల వద్ద కేబుల్‌ వైర్ల అపహరణ కాల్చి.. రాగితీసి విక్రయం వరుస చోరీలతో రైతుల ఆందోళన

వృథా చేస్తే తప్పదు ‘షాక్‌’

వృథా చేస్తే తప్పదు ‘షాక్‌’

రీచార్జి చేస్తేనే విద్యుత్‌ సరఫరా మొదటగా ప్రభుత్వ సర్వీసులకు వర్తింపు

తాజా వార్తలు

మరిన్ని చదవండి