Home » Telugu News
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఆస్ట్రేలియాలోని తమ అనుబంధ సంస్థ నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్.. ఆ దేశంలోని ఒక మల్టీ బిలియన్ డాలర్ ఫార్మా...
పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ గ్రీన్కో గ్రూప్ ప్రమోటర్లకు చెందిన కృత్రిమ మేధ మౌలిక వసతుల ప్లాట్ఫామ్...
అమెరికాలో నైపుణ్యాల కొరతను తీర్చడమే హెచ్-1బీ వీసా కార్యక్రమం అసలు ఉద్దేశమని, వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను...
దేశీయ ఆటోమొబైల్ రంగంలో సాఫ్ట్వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్...
తిరుపతి జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. గూడూరు- రేణిగుంట స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన మూడో రైల్వే లైన్..
ఈ ఏడాది ద్వితీయార్ధంలో నియామకాలు (కొత్త, రీప్లే్సమెంట్) కొనసాగుతాయని మానవ వనరుల (హెచ్ఆర్) విభాగ అధిపతులు అంచనా వేస్తున్నారని ..
అమెరికాలోని తన బయోటెక్నాలజీ కంపెనీ ‘ఇజెనిసిస్ ఇంక్’లో మరో 1.4 కోట్ల డాలర్లు...
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాదిక్ఖాన్ బాధిత కుటుంబాన్ని ఏ స్థాయిలో వేధింపులకు గురిచేశాడో, వారిని ఆత్మహత్యకు పురిగొల్పేలా ఏ విధమైన బెదిరింపులకు పాల్పడ్డాడో పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలిసింది.
పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుకు సంబంధించి కాకినాడ సర్పవరం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఆస్తి కోట్టేసే ప్లాన్తోనే సాదిక్ నూకరాజు కుటుంబంతో పరిచయం.