Home » Telugu News
‘తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. 31 నుంచి మొదలయ్యే వెలిగొండ జల సిరులు...
రాయలసీమ అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావడం తమకే సాధ్యమని కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పదవీ విరమణ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న పదవీకాలం ముగియనుండడంతో హైకోర్టులో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఏరోస్పేస్, రక్షణ రంగంలోని సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. రోల్స్ రాయిస్ నుంచి రూ.1,600 కోట్ల విలువైన...
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఆస్ట్రేలియాలోని తమ అనుబంధ సంస్థ నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్.. ఆ దేశంలోని ఒక మల్టీ బిలియన్ డాలర్ ఫార్మా...
పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ గ్రీన్కో గ్రూప్ ప్రమోటర్లకు చెందిన కృత్రిమ మేధ మౌలిక వసతుల ప్లాట్ఫామ్...
అమెరికాలో నైపుణ్యాల కొరతను తీర్చడమే హెచ్-1బీ వీసా కార్యక్రమం అసలు ఉద్దేశమని, వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను...
దేశీయ ఆటోమొబైల్ రంగంలో సాఫ్ట్వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్...
తిరుపతి జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. గూడూరు- రేణిగుంట స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన మూడో రైల్వే లైన్..