Home » Telugu News
ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అటెండెన్స్ నమోదుకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్లో తన మూడు రోజుల పర్యటనను ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తన పర్యటనపై...
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రభుత్వ ఆలోచనలు తెలిసేలా రాష్ట్ర మంత్రి వర్గం కృషి చేస్తుంటుంది. ఎవరికి కేటాయించిన శాఖలను వారు సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి చేరేలా చూస్తుంటారు.
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారి తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది.
నడకలో రాజసం, బలమైన శరీరం, అందమైన మోపురం, తీక్షనమైన కళ్లు, చూపరులను ఆకట్టుకునే రూపం ఒంగోలు జాతి గిత్తెల సొంతం. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కళ్లార్పకుండా చూడాలనిపించే ఈ గిత్తల పోటీలకు ప్రసిద్ధి.
దేశంలో సంపన్నులేనా?...లేదంటే సామాన్యులు, సాధారణ గృహస్థులు కూడా దానధర్మాలు చేస్తున్నారా? ఎందుకు చేయడం లేదు? ఏటా రూ.54వేల కోట్ల మేర దానం చేస్తున్నారు
మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా 916 పాఠశాలల్లో కలెక్టర్, జేసీ మొదలుకొని మండలస్థా యి వరకు 916 మంది అధికారులు బుధవారం తనిఖీలు చేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది
బ్రిటన్ రాజు చార్లెస్-3 సోదరుడు ఆండ్రూ మౌంట్బాటన్ విండ్సర్ను పోలీసులు విడుదల చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు బ్రిటన్ రహస్య పత్రాలను...
ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్త ఊపందుకుంటోంది. రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం పెరిగింది.