• Home » Telugu News

Telugu News

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

‘తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. 31 నుంచి మొదలయ్యే వెలిగొండ జల సిరులు...

ఎన్టీఆర్‌ ప్రారంభించారు..చంద్రబాబు పూర్తిచేశారు!

ఎన్టీఆర్‌ ప్రారంభించారు..చంద్రబాబు పూర్తిచేశారు!

రాయలసీమ అభివృద్దికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావడం తమకే సాధ్యమని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

జస్టిస్‌ గోపాలకృష్ణారావుకు ఘన వీడ్కోలు

జస్టిస్‌ గోపాలకృష్ణారావుకు ఘన వీడ్కోలు

పదవీ విరమణ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణారావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న పదవీకాలం ముగియనుండడంతో హైకోర్టులో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల ఆర్డర్‌

రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల ఆర్డర్‌

ఏరోస్పేస్‌, రక్షణ రంగంలోని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌.. రోల్స్‌ రాయిస్‌ నుంచి రూ.1,600 కోట్ల విలువైన...

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

నౌమెడ్‌కు మూడేళ్ల ఓటీసీ కాంట్రాక్టు

నౌమెడ్‌కు మూడేళ్ల ఓటీసీ కాంట్రాక్టు

ఆస్ట్రేలియాలోని తమ అనుబంధ సంస్థ నౌమెడ్‌ ఫార్మాస్యూటికల్స్‌.. ఆ దేశంలోని ఒక మల్టీ బిలియన్‌ డాలర్‌ ఫార్మా...

హైదరాబాద్‌లో ఏఎంఐ ఏఐ ఫెసిలిటీ

హైదరాబాద్‌లో ఏఎంఐ ఏఐ ఫెసిలిటీ

పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ గ్రీన్‌కో గ్రూప్‌ ప్రమోటర్లకు చెందిన కృత్రిమ మేధ మౌలిక వసతుల ప్లాట్‌ఫామ్‌...

హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గింది..

హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గింది..

అమెరికాలో నైపుణ్యాల కొరతను తీర్చడమే హెచ్‌-1బీ వీసా కార్యక్రమం అసలు ఉద్దేశమని, వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను...

5జీ కనెక్టివిటీతో టాటా సియెర్రా ఈవీ

5జీ కనెక్టివిటీతో టాటా సియెర్రా ఈవీ

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో సాఫ్ట్‌వేర్‌-డిఫైన్డ్‌ వెహికల్స్‌ (ఎస్‌డీవీ) వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా టాటా కమ్యూనికేషన్స్‌, టాటా మోటార్స్‌...

గూడూరు-రేణిగుంట మధ్య మూడో లైన్‌

గూడూరు-రేణిగుంట మధ్య మూడో లైన్‌

తిరుపతి జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. గూడూరు- రేణిగుంట స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన మూడో రైల్వే లైన్‌..

తాజా వార్తలు

మరిన్ని చదవండి