Home » Telugu News
ఆపదలో ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుం టామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్నాయుడు తెలిపారు.
బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్వర్మ కోరా రు. బుధవారం రాజాంలో బీజేపీ కార్యా లయాన్ని ప్రారంభించారు.
ww
భోగాపురం నీళ్లట్యాంకు సమీపంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రైతుబజారు మరుగుదొడ్ల వివాదం బుధవారం కొలిక్కివచ్చింది. ఇక్కడ నీటి ట్యాంకు సమీపంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న రైతుబజారుకు సంబందించి మరుగుదొడ్ల ట్యాంకు నిర్మాణానికి కాంట్రాక్టర్ గోతులు తవ్వకం పనులు చేపట్టారు.
సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూని యన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన.బాలునాయక్ డిమాండ్ చేశారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు
: స్ర్తీనిధి రుణాలు రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి కోరారు. మహిళా సంఘ సభ్యులు జోవనోపాధి మెరుగుపరచుకోవాలని తెలిపారు.
పెద్దవూర, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల పరిసర ప్రాంతాల్లో పొలాలకు ఎస్ఎల్బీసీ డీ 8/9 డిస్ర్టిబ్యూటర్ల ద్వారా నీటిపారుతుంది.
మఠంపల్లి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఎంతోమంది ప్రజలకు తమ కళల ద్వారా వినోదం, ఆనందం కల్పించే రంగస్థల కళాకారులకు నేడు ఆదరణ కరువైంది.
రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీ నెంబర్లు లేకుండా చూడాలని జేసీ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.