• Home » Telugu News

Telugu News

అమెరికాలో 2 లక్షల వీసాలు రద్దు ..!?

అమెరికాలో 2 లక్షల వీసాలు రద్దు ..!?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు రెండు లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంపు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కోనసీమ జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

కోనసీమ జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రామచంద్రపురంలో భార్య తన భర్తను కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే.

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు

కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు ‌ వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం..

పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం..

పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి గురైంది. నర్సాపురం మండలం చిన్నలంక వద్ద ఇసుక దిబ్బను ఢీకొని బోటు బోల్తా పడింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీల తగ్గింపు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది.

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలకు ఆటంకం లేకుండా సర్వీసు నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

బాలికను మోసగించిన కేసులో.. 20 ఏళ్ల జైలు శిక్ష

బాలికను మోసగించిన కేసులో.. 20 ఏళ్ల జైలు శిక్ష

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు చిర్రా ఆనందకుమార్‌కు 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడలోని..

లారీ క్లీనర్‌కు మరణించే వరకూ జైలు

లారీ క్లీనర్‌కు మరణించే వరకూ జైలు

ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మరణించే వరకూ కఠిన కారాగార శిక్ష విధిస్తూ మచిలీపట్టణం పొక్సో కోర్టు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ కిశోర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా పోస్టుల తొలగింపు వ్యవహారంపై విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలైన..

తాజా వార్తలు

మరిన్ని చదవండి