• Home » Telugu Desam Party

Telugu Desam Party

MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు

MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు

రైతులు, ప్రజలు, వ్యాపారుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. అట్టడుగులో ఉన్న ఏపీని ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

CM Ramesh VS KTR: ఆ ఆరోపణలు నిరూపించు.. కేటీఆర్‌కి ఎంపీ రమేష్ మాస్ సవాల్

CM Ramesh VS KTR: ఆ ఆరోపణలు నిరూపించు.. కేటీఆర్‌కి ఎంపీ రమేష్ మాస్ సవాల్

రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్‌కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.

Kolikapudi Srinivasa Rao: పోలీసులు గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారు.. కొలికపూడి ఫైర్

Kolikapudi Srinivasa Rao: పోలీసులు గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారు.. కొలికపూడి ఫైర్

తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్‌నీ పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తిరువూరు స్టేషన్‌లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పారు.

MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ  పాఠశాలలు మంజూరు చేయాలి

MP Sivanath: ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం-శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలి

కేంద్ర‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠ‌శాల‌ల కేటాయింపు చాలా త‌క్కువ‌గా ఉన్న అంశాన్ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం ప్ర‌స్తావించారు.

MP Kalisetty Appalanaidu: ఢిల్లీలో టీడీపీ కార్యాలయం..  ఎంపీ కలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

MP Kalisetty Appalanaidu: ఢిల్లీలో టీడీపీ కార్యాలయం..  ఎంపీ కలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు తీరుపై పార్లమెంట్‌లో మాట్లాడానని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి పంటకు బీమా ఉండాలని, పంట నష్టం జరగకుండా చూడాలని కోరామని అన్నారు. వైసీపీ రైతు ప్రభుత్వమని చెప్పింది.. కానీ పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

Minister Atchannaidu: జగన్ నీ పద్ధతి మార్చుకో.. మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

Minister Atchannaidu: జగన్ నీ పద్ధతి మార్చుకో.. మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ‘సుపరిపాలనలో ముందడుగు’ అని తెలిపారు.

Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు

Yarapathineni Srinivasa Rao: జగన్‌కి కేజీ, క్వింటాలకి తేడా తెలియదు.. యరపతినేని విసుర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు జగన్, వైసీపీ నేతలు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా.. అశోక్ గజపతిరాజు భావోద్వేగం

Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా.. అశోక్ గజపతిరాజు భావోద్వేగం

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజుని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు.

Somireddy: ఏపీ లిక్కర్ స్కాం.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Somireddy: ఏపీ లిక్కర్ స్కాం.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై ఈడీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

MP Kalisetty Appalanaidu: రుషికొండను బోడిగుండు చేశారు.. జగన్‌‌పై ఎంపీ కలిశెట్టి విసుర్లు

MP Kalisetty Appalanaidu: రుషికొండను బోడిగుండు చేశారు.. జగన్‌‌పై ఎంపీ కలిశెట్టి విసుర్లు

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పుంజుకుందని నొక్కిచెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి