• Home » Telugu Desam Party

Telugu Desam Party

YSRCP: జగన్ బర్త్ డే వేళ.. వైసీపీకి బిగ్ షాక్

YSRCP: జగన్ బర్త్ డే వేళ.. వైసీపీకి బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.

Nara Lokesh: పెట్టుబడులపై వైసీపీ కుట్ర.. మంత్రి లోకేశ్ ఫైర్

Nara Lokesh: పెట్టుబడులపై వైసీపీ కుట్ర.. మంత్రి లోకేశ్ ఫైర్

ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్‌పై ద్వేషంతోనే జగన్‌ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Pemmasani Chandrasekhar: అంబటి రాంబాబు అలా మాట్లాడొద్దు.. పెమ్మసాని ఫైర్

Pemmasani Chandrasekhar: అంబటి రాంబాబు అలా మాట్లాడొద్దు.. పెమ్మసాని ఫైర్

వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

Budda Venkanna: పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.. బుద్దా వెంకన్న ఫైర్

Budda Venkanna: పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.. బుద్దా వెంకన్న ఫైర్

ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.

 Paritala Sunitha: జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది.. పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది.. పరిటాల సునీత ఫైర్

ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

Yanamala Ramakrishnudu: పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

Yanamala Ramakrishnudu: పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.

MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు

MP Kalisetty Appalanaidu: ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు

ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్‌కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.

Municipal Chairman Post:  మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం

Municipal Chairman Post: మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.

Minister Nara Lokesh: నా తల్లిని అవమానించిన వారిని వదలం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Nara Lokesh: నా తల్లిని అవమానించిన వారిని వదలం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి