• Home » Telangana

Telangana

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

FIFA: తెలంగాణ ఫిఫా.. మరో రెండు ఫుట్‌బాల్ అకాడమీల ప్రకటన!

FIFA: తెలంగాణ ఫిఫా.. మరో రెండు ఫుట్‌బాల్ అకాడమీల ప్రకటన!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8,9న జరగనుంది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు ఫుట్‌బాల్ అకాడమీల ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

BJP In Harish Rao Hands: హరీష్ రావు చేతిలోకి బీజేపీ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

BJP In Harish Rao Hands: హరీష్ రావు చేతిలోకి బీజేపీ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

హరీష్ రావు చేతిలోకి బీజేపీ వెళ్లిందని సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హరీష్, ఈటల రాజేందర్ వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని అన్నారు.

Hyderabad: నాగపూర్‌లో కొనుగోలు.. రైలులో హైదరాబాద్‏కు..

Hyderabad: నాగపూర్‌లో కొనుగోలు.. రైలులో హైదరాబాద్‏కు..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ తో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 4.104 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

Hyderabad: మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. కూడళ్లు, రద్దీ ఏరియాల్లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతుంటాయి. ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు కలిగిస్తోంది. అయితే దీని నివారణకు గాను వారికి ఉపాధి కల్పించడం ద్వాకా సమస్యను నివారంచవచ్చని తలిచి వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇస్తోంది.

TPCC Meeting: గాంధీ భవన్‌లో ఈ రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. సీఎం రేవంత్ దిశానిర్దేశం

TPCC Meeting: గాంధీ భవన్‌లో ఈ రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. సీఎం రేవంత్ దిశానిర్దేశం

హైదరాబాద్ గాంధీభవన్లో ఈ ఉదయం పదిగంటలకు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియమక పత్రాలు అందజేయనున్నారు. పూర్వ డీసీసీ అధ్యక్షులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.

Khanapur Sarpanch Auction: సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ (కె) సర్పంచ్ పదవికి లక్షల్లో వేలం!

Khanapur Sarpanch Auction: సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ (కె) సర్పంచ్ పదవికి లక్షల్లో వేలం!

సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ (కె) గ్రామంలో విచిత్రం చోటు చేసుకుంది. సర్పంచ్ పదవి కోసం బహిరంగ వేలం జరిగింది. పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు లక్షల్లో చెల్లించేందుకు బరిలో నిలిచారు. అయితే, పాత విషయాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి వేలం వాయిదా పడంది.

Hyderabad: వందకాదు.. వెయ్యికాదు.. రూ. 14.34 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

Hyderabad: వందకాదు.. వెయ్యికాదు.. రూ. 14.34 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..

హైదరాడాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 14.34 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు......

తాజా వార్తలు

మరిన్ని చదవండి