• Home » Telangana

Telangana

‘ఏఐ’తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు

‘ఏఐ’తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు

కృత్రిమ మేధతో (ఏఐ)తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్టు ప్రముఖ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు.

ఠాణాలు వదిలి బయటకు రండి

ఠాణాలు వదిలి బయటకు రండి

‘‘పోలీసులు స్టేషన్లలో కూర్చోవడమే కాదు.. రోడ్ల మీద కన్పిస్తుండాలి. కానిస్టేబుల్‌, ఐపీఎస్‌ అనే తేడా లేకుండా పోలీసులందరూ తమ పరిధిలో రోజూ ఎక్కడో ఒకచోట పర్యటించాలి’’ అని రాష్ట్ర పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్‌ దిశానిర్దేశం చేశారు.

బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు!

బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు!

జేఎన్‌టీయూ అనుబంధ, ప్రైవేటు అఫిలియేటెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని..

నిర్మాత బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

నిర్మాత బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

సినీనిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బండ్ల గణేశ్‌కు అనుకూలంగా ఉన్న డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్టీ) తీర్పును కొట్టేసిన హైకోర్టు..

ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌

ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌

హైదరాబాద్‌ జిల్లా బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతి లేదని ..

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఆస్తులపై ఈడీ నజర్‌

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఆస్తులపై ఈడీ నజర్‌

ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) శాఖలు దృష్టిపెట్టినట్టు తెలిసింది.

విద్యుత్‌ వినియోగదారుల ఫోరమ్‌లకు చైర్‌పర్సన్లు

విద్యుత్‌ వినియోగదారుల ఫోరమ్‌లకు చైర్‌పర్సన్లు

విద్యుత్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్‌) చైర్‌పర్సన్ల నియామకం కోసం తెలంగాణ ఉత్తర డిస్కమ్‌(టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

రహదారుల నిర్మాణంలో వేగం పెంచండి

రహదారుల నిర్మాణంలో వేగం పెంచండి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం.. ‘‘న భూతో న భవిష్యతి’’ అన్న రీతిలో రాష్ట్రంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణానికి కట్టుబడి ఉందని రహదారులు..

పంచాయతీల పనితీరుకు పన్నుల వసూళ్లే కొలమానం కాకూడదు

పంచాయతీల పనితీరుకు పన్నుల వసూళ్లే కొలమానం కాకూడదు

గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లను ఆధారం చేసుకొని అంచనా వేయడం సరికాదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.

పోలీసు కొలువుల జాతర

పోలీసు కొలువుల జాతర

తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి