Home » Telangana
పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. తిర్యాణి పోలీసు స్టేషన్ను శనివారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, సేష్టన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు.
ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో చదువుతున్న విద్యార్థుల కు ఇక నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం) అమలు చేయ నున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మ కంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ను ప్రారంభి స్తున్నట్లు ఆమె పేర్కొన్నారు
పక్కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్లోని ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో శనివారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రల్ అధికారి సుదర్శణ్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర ్శకంగా ఇసుక సరఫరా చేసేలా మన ఇసుక వాహనం యాప్ను తీసుకొచ్చా మని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారిచే మన ఇసుక ఆన్లైన్ బుకింగ్ వెబ్ పోర్టల్పై తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు, ఆపరేటర్లకు శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, భూగర్భ గనుల శాఖ సంచాలకులు గంగాధర్రావులో కలిసి కలెక్టర్ హరిత హాజరయ్యారు.
యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దరఖాస్తు లు సమర్పించి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందు దామనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి.
తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలకు అనుమతి లేదన్నారు.
హైదరాబాద్లో మామిడికాయలకు రసాయనాలు వేసి, విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గోషామహల్లో నిల్వ ఉంచిన మామిడికాయలపై ఎథిలీన్ వేసి రంగు మారుస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విధులకు భంగం కలిగించడం, రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కేసులో శనివారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లాలో ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.
బాసర ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధి ఉండాలన్నారు.