Home » Telangana
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం ‘రికార్డు’ నెలకొల్పింది. దేశంలో కేరళతో సమానంగా ప్రథమ స్థానాన్ని సాధించింది.
తెలంగాణలో ఎగుమతుల బలోపేతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి మధ్యాహ్నభోజనం, అల్పాహారం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన ‘రైతు డిస్కమ్’ నిర్వహణ తీరుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) పలు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
సరిగ్గా 20 ఏళ్ల కిందట తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్కు వెళ్లనున్నారు.
ఒక తండ్రి నిర్లక్ష్యం మరో తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. నాలుగున్నరేళ్ల బాలుడి చేతికి కారు తాళంచెవి ఇవ్వడం ఘోర విషాదానికి దారితీసింది.
గోల్కొండ హస్తకళా ఉత్పత్తులకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇక్కడి కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న అందమైన వస్తువులకు దేశ విదేశాల నుంచి డిమాండ్ వచ్చి పడుతోంది.
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమగ్ర సమాచారం లేక, 2002 నాటి, ప్రస్తుత జాబితాలో..
చరిత్ర పరిశోధకుడు, రచయిత పరవస్తు లోకేశ్వర్ను 2026 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికైనట్లు..
కృత్రిమ మేధతో (ఏఐ)తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్టు ప్రముఖ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు.