• Home » Telangana

Telangana

ఎగుమతులు, దిగుమతులు ఆగమాగం!

ఎగుమతులు, దిగుమతులు ఆగమాగం!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అన్ని రంగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వంటగ్యాస్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వరకూ పలు నిత్యావసరాల సరఫరాపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని ఉంటే..

గాంధీకి తెచ్చి వదిలేస్తున్నారు!

గాంధీకి తెచ్చి వదిలేస్తున్నారు!

వృద్ధురాలు రాజవ్వకు ఇద్దరు కొడుకులు. వారు ఆమెను వైద్యం పేరుతో కొన్నాళ్ల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేర్పించి కనిపించకుండాపోయారు.

కరీంనగర్‌ :  వేగం.. తీస్తోంది ప్రాణం..

కరీంనగర్‌ : వేగం.. తీస్తోంది ప్రాణం..

జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసు రికార్డుల ప్రకారం సరాసరి రోజుకు రెండు ప్రమాదాలు, ఇద్దరు గాయాలపాలవుతున్నారు. అనధికారికంగా ప్రమాదాల సంఖ్య, గాయపడినవారి సంఖ్య నాలుగురెట్లు ఉంటుంది.

కో-ఆప్షన్‌ దక్కేదెవరికో..?

కో-ఆప్షన్‌ దక్కేదెవరికో..?

మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవికి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవుల వైపు మళ్లింది. ఇంతకాలం నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం లభించనుంది.

అందరిదీ అదే మాట.. విలీనం వద్దు..

అందరిదీ అదే మాట.. విలీనం వద్దు..

అందరిదీ ఒకే మాట.. ఒకటే తీర్మానం.. సెస్‌ను పరిరక్షించుకోవాలి.. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ యథావిధిగా సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ద్వారా జరగాలి.. విద్యుత్‌ సరఫరా కోసం లైసెన్స్‌ రెన్యూవెల్‌ వెంటనే చేయాలంటూ సెస్‌ గ్రామ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

రాజీవ్‌ రహదారి నిర్వహణ అస్తవ్యస్తం

రాజీవ్‌ రహదారి నిర్వహణ అస్తవ్యస్తం

రాజీవ్‌ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అక్కడక్కడ ఏర్పడ్డ గుంతలు సకాలంలో పూడ్చక పోవడంతోపాటు రోడ్డు మధ్యలో గల డివైడర్‌లో మొక్కలు నాటని కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటికే పలువురు మృతి చెందగా, పలువురు అంగవైకల్యం పొంది మంచాన పడ్డారు.

ఖనిలో భక్తిశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసస్‌

ఖనిలో భక్తిశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసస్‌

ఇంటర్‌ డినా మినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఫైవింక్లయిన్‌ నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవులు రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్ర మాన్ని మేయర్‌ మహంకాళి స్వామి హాజరై ప్రార్థనలు చేసి శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు.

ఆటో డైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ఆటో డైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

గత అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మ రించారని, ఇప్పటికైనా హామీలను అమలు చేసి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్‌ అన్నారు.

జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితం

జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితం

జీవితాంతం ప్రజా ఉద్యమాలకే అంకితమని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సత్తన్న అలియాస్‌ సంగ్రామ్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మం థనికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి

జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి

జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి, సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి, చిన్నకలువల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి