• Home » Telangana

Telangana

రాక్షసులను మళ్లీ రానివ్వం

రాక్షసులను మళ్లీ రానివ్వం

ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్‌ బిడ్డలు రాంజీ గోండు, కుమ్రం భీం గడీలను బద్దలు కొట్టారు. అదే గడ్డపై నుంచి చెబుతున్నా.. మళ్లీ గడీల పాలన రానివ్వం. రాక్షసులను మరోసారి పాలించనివ్వబోం.....

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ళ గ్రామంలో మానేరు తీరాన వెలసిన రంగ నాయకుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

డ్రైనేజీలపై గోడలు నిర్మించవద్దు

డ్రైనేజీలపై గోడలు నిర్మించవద్దు

రామగుండం నగరపాలక సంస్థ పరిధి లోని ప్రధాన నాలాలపై గోడలు నిర్మించవద్దని రామగుండం నగర మేయ ర్‌ మహంకాళి స్వామి ప్రజలను కోరారు. కార్పొరేషన్‌ 52వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం డివిజన్‌ బాట నిర్వహించారు.

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలని బయట హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో తయారు చేసే ఆహారాన్ని తినవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఫుడ్‌ సేఫ్టీ డేను నిర్వహించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

జిల్లాలో సుమారు 12 వేల మంది విద్యార్థులు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్‌ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కేజీబీవీ, గురుకుల విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో సమీక్ష నిర్వహించారు.

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

హైదరాబాద్ మహానగరంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది.

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

సీఎం రేవంత్‌పై అసత్యాలు ప్రచారం.. బండి సంజయ్‌పై వీరేశం ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.

బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే దానిపై ఆ సామాజికవర్గ నేతలతో కల్వకుంట్ల కవిత చర్చించారు. వారికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతారో అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..

వివాహేతర సంబంధం పెట్టుకుని మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి