• Home » Telangana

Telangana

అరటి తోటలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

అరటి తోటలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురంలో అరటి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. 11KV విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్‌లో చోటుచేసుకుంది.

తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బ్యాంకులు భాగస్వాములు కావాలి: మంత్రి తుమ్మల

తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బ్యాంకులు భాగస్వాములు కావాలి: మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

కారులో.. హుషారు!

కారులో.. హుషారు!

సంస్థాగత నియామకాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల ‘గులాబీ’ బాస్‌ కేసీఆర్‌ ప్రకటించారు.

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గన్నీ బ్యాగులు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10 కేజీల గాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి గాంజా స్మగ్లింగ్ యత్నం బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 10 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా

ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ

హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ

గత కొంతకాలంగా ఈడీ కళ్లుగప్పి తిరుగుతున్న హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను ఎట్టకేలకు అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

వేసవి కాలంలో కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని తిరుపతి రమాదేవి ఆస్పత్రి అధినేత శశిధర రెడ్డి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి