• Home » Telangana

Telangana

షాపుల కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలి

షాపుల కూల్చివేత బాధితులకు న్యాయం చేయాలి

రామగుండం మున్సిపల్‌ కార్పొ రేషన్‌ పరిధిలో కూల్చివేతలు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజకీయపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయండి

గ్రామ స్థాయి నుంచి కాం గ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హు స్సేన్‌, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధ్యక్షతన పార్టీ సం స్థాగత నిర్మాణ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.

kumaram bheem asifabad- వరికొయ్యలు కాల్చితే ముప్పే

kumaram bheem asifabad- వరికొయ్యలు కాల్చితే ముప్పే

జిల్లాలో యాసంగి సీజన్‌ పనులు ప్రారంభమవుతు న్న వేళ రైతన్నలు వానాకాలంలో కోసిన వరి పంట పొలాల్లో కొయ్యలను కాల్చి వేస్తున్నారు. వచ్చే సీజన్‌ కోసం నేలను సిద్దం చేస్తున్నారు అన్నదాతలు. వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు.

kumaram bheem asifabad- రైతులు సద్వినియోగం చేసుకోవాలి

kumaram bheem asifabad- రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి శరణ్య అన్నారు. మండలంలోని బంబారలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో శుక్రవారం పశువులకు నట్టల నివారణ మందులు వేశారు.

kumaram bheem asifabad- ఉపకార వేతనం.. చదువుకు సహకారం

kumaram bheem asifabad- ఉపకార వేతనం.. చదువుకు సహకారం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఐదు నుంచి పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫ్రీ ఉపకార వేతనాలు(ప్రిమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌) ప్రభుత్వం అందజేస్తోంది. 2025-26 సంత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

kumaram bheem asifabad-కలిసిరాని కాలం

kumaram bheem asifabad-కలిసిరాని కాలం

కాల ప్రవాహంలో మరో ఏడాది కలిసిపోతోంది. కొత్త ఏడాదికి కోటి ఆశలతో స్వాగతం చెప్పేందుకు ప్రజలు సిద్ధమతున్నారు. ఈ యేడు రాజకీయంగా, అభివృద్ధి పరంగా పలు సంఘటనలు జరిగాయి. వీటిని ఒకసారి ‘యాది’ చేసుకుందాం.. ఈ ఏడాది పలు రంగాల్లో జరిగిన సంఘటనలు, ఆసక్తికర పరి ణామాలను ‘ఆంధ్రజ్యోతి’ మీకు అందిస్తోంది.

Breaking News: శ్రీలంక మహిళల జట్టుపై భారత్‌ విజయం

Breaking News: శ్రీలంక మహిళల జట్టుపై భారత్‌ విజయం

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

MLA Rajasingh: నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..

MLA Rajasingh: నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..

ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. అవి ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా రాజాసింగ్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా తాను కూడా సొంతింటికి వెళ్లాల్సి వస్తుందని చెబుతూ అసలు విషయం బయటపెట్టాడు. తాను మళ్లీ బీజేపీలో చేరనున్నట్లు హింట్ ఇచ్చేశాడు. అలాగే పార్టీ పెద్దలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Phone Tapping Case: ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు

Phone Tapping Case: ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. కస్టోడియల్ విచారణ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి