Home » Telangana
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం విచారణకు అదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
యూరియాను బ్లాక్లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని తెలిపారు.
ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సదరు భూములపై విజిలెన్స్ అధికారుల విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మాత్రమే చెప్పారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారని తెలిపారు.
జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై సభ్యులు ఇచ్చే ప్రతీ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. వార్డుల పేర్లు చేంజ్ చేయాలని ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయన్నారు.
ఈనెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం వాయిదా పడిందని మాజీమంత్రి హరీష్రావు తెలిపారు. ఈనెల 21న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనున్నట్లు వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఐదవ రోజు విచారిస్తున్నారు. ఆధారాలను ముందు ఉంచి మరీ ప్రభాకర్ను సిట్ ప్రశ్నిస్తోంది.
మల్కాజ్గిరిలో దారుణం జరిగింది. కన్న బిడ్డను తల్లి బిల్డింగ్పై నుంచి పడేసింది. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింనది.
జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ మంగళవారం సమావేశమైంది. ఈ సభలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా వార్డుల డీ లిమిటేషన్పై చర్చ జరుగుతోంది.