• Home » Telangana

Telangana

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

22ఏ భూముల సమస్యకు చెక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

22ఏ భూముల సమస్యకు చెక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పాలిటెక్నిక్‌ల విలీనంపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

పాలిటెక్నిక్‌ల విలీనంపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనంపై నెలకొన్న అపోహలకు మంత్రి వివేక్ వెంకటస్వామి తెరదించారు. పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. లెక్చరర్లు, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఫీజులు, ఈసెట్‌ ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలోనూ మార్పులు ఉండవని తెలిపారు.

రైతుల భూ సమస్యలకు భూ భారతి పరిష్కారం: మంత్రి పొంగులేటి

రైతుల భూ సమస్యలకు భూ భారతి పరిష్కారం: మంత్రి పొంగులేటి

రైతుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి సర్వే చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి.. భూ సమస్యలను తెలుసుకుని, గతంలో ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వన్‌ వేపై సర్‌ప్రైజ్‌ చెక్‌.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్

వన్‌ వేపై సర్‌ప్రైజ్‌ చెక్‌.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్‌ వే ట్రాఫిక్‌పై సర్‌ప్రైజ్ చెక్ నిర్వహించారు.

మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు: ఎంపీ లక్ష్మణ్

మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు: ఎంపీ లక్ష్మణ్

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎవరు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలన్నారు.

తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా

తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వానికి భారీగా బకాయిపడిన 20 మంది మిల్లర్ల జాబితాను ఈడీకి అందజేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

మంత్రి పొంగులేటికి సవాల్‌.. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

మంత్రి పొంగులేటికి సవాల్‌.. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు.

కాలువలో చిక్కిన డెవిల్‌ ఫిష్‌

కాలువలో చిక్కిన డెవిల్‌ ఫిష్‌

ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ఓ కాలువలో మత్స్యకార్మికులకు వింతైన చేప లభించింది.

హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్‌వర్క్ జాడలు

హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్‌వర్క్ జాడలు

హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి