• Home » Telangana

Telangana

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళను ఓ కాలేజీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

ట్యాంకర్లకు తగ్గని డిమాండ్‌

ట్యాంకర్లకు తగ్గని డిమాండ్‌

వేసవికాలం పోయింది. వర్షాకాలం వచ్చి నెలరోజులు కావొస్తుంది. అయినా నగరంలో నీటి డిమాండ్‌ తగ్గట్లేదు.

వైద్యులు ప్రాణదాతలు..

వైద్యులు ప్రాణదాతలు..

వైద్యులు ప్రాణదాతలు. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా వైద్య సేవలు అందజేస్తుంటారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్‏లోని ఫలక్‌నుమా సబ్‌స్టేషన్‌ పరిధిలో చెట్లకొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సీబీడీ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు బాధ్యతల స్వీకరణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు బాధ్యతల స్వీకరణ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో..

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఈ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పాలక మండల సమావేశం జరిగింది.

 ఇండస్ట్రియల్‌  పార్క్‌ ఏర్పాటుకు సహకరించాలి

ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు సహకరించాలి

దర్యాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్‌, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ కోరారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్‌ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.

ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి

ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేయాలి

ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేసే వరకు విద్యార్థులకు కోడి గుడ్లను అందించలేమని మధ్యాహ్న భోజన రాష్ట్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూసాల రమేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌లు స్పష్టం చేశారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌ వీరయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన వంటశాల, తాగునీటి సౌకర్యం మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి