Home » Telangana
ఓ ట్రేడింగ్ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్సైట్ను హ్యాక్ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని.. అధికారమే పరమావధి అని మరోసారి రుజువైంది! కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధమని, ఇది మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు.
మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన బీజేపీని ప్రజలు నమ్మలేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య 2చోట్ల ఓటు నమోదు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.
కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 14, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 32లకు విక్రయిస్తున్నారు.
మునిసిపల్ పోరులో కమలం పార్టీ సొంతంగా, తొలిసారిగా ఒక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీజేపీ తొలిసారిగా ఒక నగర మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకుంది. బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, యాదగిరి సునీల్రావు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు.
జగిత్యాల మునిసిపల్ చైర్మన్ ఎన్నికలో వలసవాదులకు, అవకాశవాదులకు అవకాశం దక్కిందని మాజీ మంత్రి జీవన్రెడ్డి విమర్శించారు.