• Home » Telangana

Telangana

ఐబొమ్మ రవికి బెయిల్‌ మంజూరు

ఐబొమ్మ రవికి బెయిల్‌ మంజూరు

పైరసీ ఆరోపణలతో గతేడాది నవంబర్‌లో అరెస్టయిన ఇమ్మడి రవి అలియాస్‌ ఐబొమ్మ రవికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఓఆర్‌ఆర్‌ లోపలా ఇళ్లు

ఓఆర్‌ఆర్‌ లోపలా ఇళ్లు

ఓఆర్‌ఆర్‌ లోపల హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

రెండేళ్ల పాలనపై సమీక్ష

రెండేళ్ల పాలనపై సమీక్ష

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. అలాగే రాష్ట్రంలో పార్టీ పురోగతిపైనా సమీక్షించనుంది.

హైదరాబాద్‌లోని 3 కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా!

హైదరాబాద్‌లోని 3 కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా!

రాజధానిలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇక పరిషత్‌ పోరు

ఇక పరిషత్‌ పోరు

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్‌ ఎన్నికలనూ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

డేటా సెంటర్లకు ఏం రాయితీలిస్తున్నారు?

డేటా సెంటర్లకు ఏం రాయితీలిస్తున్నారు?

డాటా సెంటర్లకు దేశంలో వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

లైఫ్‌ సైన్సెస్‌లో.. 2030 నాటికి 5 లక్షల మందికి ఉద్యోగాలు

లైఫ్‌ సైన్సెస్‌లో.. 2030 నాటికి 5 లక్షల మందికి ఉద్యోగాలు

2030 నాటికి లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని...

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

గ్రామాల్లో విద్యుత్‌ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్‌ శాఖ రూరల్‌ ఏఈ రవిచందర్‌ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్‌ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు.

ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి

ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి

గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్‌ సీఈవో నరేందర్‌ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు.

నిబంధనల ప్రకారం పాలన కొనసాగాలి

నిబంధనల ప్రకారం పాలన కొనసాగాలి

నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్‌ వైర్‌ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి