Home » Telangana
పైరసీ ఆరోపణలతో గతేడాది నవంబర్లో అరెస్టయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. అలాగే రాష్ట్రంలో పార్టీ పురోగతిపైనా సమీక్షించనుంది.
రాజధానిలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్ ఎన్నికలనూ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
డాటా సెంటర్లకు దేశంలో వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని...
గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ రవిచందర్ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు.
గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు.
నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్ వైర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.