Home » Telangana
తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.
ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
ఉప్పల్ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్ డీసీపీ సురేష్ తెలిపారు.
అమీన్పూర్ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్ వేశారు.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు! కానీ..
జిల్లాస్థాయి రీడింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు.
రామగుండం కార్పొరేషన్లో కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీనగర్, కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వీ-హబ్ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్ శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు.
హనుమాన్ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని అయా ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన గల కేస్లాపూర్ హన్మాన్ అలయంలో వేద పండితులు శీరిష్శర్మ, సంతోష్శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు