• Home » Telangana

Telangana

గ్రూప్‌-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన

గ్రూప్‌-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన

తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.

ఆరోగ్యం.. జర పైలం

ఆరోగ్యం.. జర పైలం

ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

 ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ఠ బందోబస్తు

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ఠ బందోబస్తు

ఉప్పల్‌ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్‌ డీసీపీ సురేష్‌ తెలిపారు.

రెండు పార్కులను కాపాడిన హైడ్రా

రెండు పార్కులను కాపాడిన హైడ్రా

అమీన్‌పూర్‌ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్‌ వేశారు.

మందుల ధరలు పైకి!

మందుల ధరలు పైకి!

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు! కానీ..

రీడింగ్‌ చాంపియన్‌షిప్‌లో చిన్నారుల ప్రతిభ

రీడింగ్‌ చాంపియన్‌షిప్‌లో చిన్నారుల ప్రతిభ

జిల్లాస్థాయి రీడింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్‌ కాంపిటీషన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు.

కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించండి

కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించండి

రామగుండం కార్పొరేషన్‌లో కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్‌ శివాజీనగర్‌, కూరగాయల మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.

ప్రజాపాలన గ్రామసభలు ప్రగతికి దిక్సూచి

ప్రజాపాలన గ్రామసభలు ప్రగతికి దిక్సూచి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

వీ-హబ్‌ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

వీ-హబ్‌ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

వీ-హబ్‌ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్‌ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్‌ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్‌ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్‌ శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు.

kumaram bheem asifabad- ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

kumaram bheem asifabad- ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

హనుమాన్‌ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని అయా ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన గల కేస్లాపూర్‌ హన్‌మాన్‌ అలయంలో వేద పండితులు శీరిష్‌శర్మ, సంతోష్‌శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి