• Home » Telangana

Telangana

అనాథగా నిజాం ప్యాలెస్.. పట్టించుకునే దిక్కే లేదా..?

అనాథగా నిజాం ప్యాలెస్.. పట్టించుకునే దిక్కే లేదా..?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగానే గాక, దక్కన్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అమితమైన కళారాధకుడు, సాహిత్యప్రియుడు కూడా. హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయన్న కారణంగా చల్లని ప్రదేశంలో విడిది కేంద్రాన్ని నిర్మించాలని తలచాడు.

Former Sarpanches: అయ్యో..సర్పంచ్‌ సాబ్‌

Former Sarpanches: అయ్యో..సర్పంచ్‌ సాబ్‌

సర్పంచ్‌గిరి కోసం నువ్వానేనా అన్నట్టు గట్టి పోటీ నెలకొన్నా ఆ పదవి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందమేనని అనిపిస్తోంది. పదవికి ఎన్నికయ్యాక గ్రామపెద్దగా గౌరవమర్యాదలు, హోదా పెరుగుతాయి.

Village Politics: గ్రామం కోసం ఖాకీని వదిలేసి..

Village Politics: గ్రామం కోసం ఖాకీని వదిలేసి..

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా సర్పంచ్‌గా తన స్వగ్రామానికి సేవ చేసేందుకు ఓ ఎస్సై(సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌) ఏకంగా...

Cardiac Arrest: గుండెపోటుతో ఇద్దరి మృతి

Cardiac Arrest: గుండెపోటుతో ఇద్దరి మృతి

పెళ్లయిన 20 ఏళ్లకు పుట్టిన కూతురికి అన్నప్రాశన చేయించిన రోజే ఓ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

Kishan Reddy: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు లేదు

Kishan Reddy: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు లేదు

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు.

Harish Rao: విద్యుత్‌పై పొంతన లేని లెక్కలు

Harish Rao: విద్యుత్‌పై పొంతన లేని లెక్కలు

ద్యుత్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు పొంతనలేని లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

సర్పంచలుగా చేసి సర్వం కోల్పోయాం..

సర్పంచలుగా చేసి సర్వం కోల్పోయాం..

పంచాయతీ ఎన్నికల పర్వంలో తొలి విడత నామినేషన్లుపూర్తయి మలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తరుణంలో గ్రామాలు రాజకీయాలతో వేడెక్కాయి. కొత్తగా సర్పంచలు కాదలచుకున్నవారు నూతనోత్సాహంతో కొనసాగుతుండగా.. అదే గ్రామాల్లో మాజీ సర్పంచలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.

ప్రచార వ్యూహాల్లో పంచాయతీ అభ్యర్థులు

ప్రచార వ్యూహాల్లో పంచాయతీ అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్‌ స్థానాలకు రాత్రి వరకు 773 నామినేషన్లు రాగా వార్డులకు 2,243 వచ్చాయి.

జోరుగా పల్లెపోరు

జోరుగా పల్లెపోరు

పల్లె ఎన్నికలు జోరందుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగిసి పోయింది. ఉపసంహారణలు, ఏకగ్రీవాల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా మరోవైపు ప్రచారంలోకి అభ్య ర్థులు ఆడుగుపెడుతున్నారు.

పల్లెల్లో వేడెక్కిన రాజకీయాలు

పల్లెల్లో వేడెక్కిన రాజకీయాలు

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు స్థానా లకు పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొన్నది. బీసీలు, జనరల్‌కు కేటాయించిన సర్పంచ్‌ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి