• Home » Telangana

Telangana

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ఏరియాలు..

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ఏరియాలు..

హైదరాబాద్‌ నగరంలోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

3-4 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.1330.32 కోట్లు జమ: తుమ్మల

3-4 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.1330.32 కోట్లు జమ: తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో..

సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి

సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి

‘సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం.

వీబీ జీ రామ్‌జీకి ఆమోదం

వీబీ జీ రామ్‌జీకి ఆమోదం

యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన ‘మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ - గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌..

భారీగా నకిలీ వీసాలు!

భారీగా నకిలీ వీసాలు!

హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను..

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్‌ చేస్తే భయపడేది లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్‌ బగాయత్‌ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు

ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు

మేడిపల్లి ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్‌ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్‌ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.

పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు భద్రత కుదింపు

పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు భద్రత కుదింపు

తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు పోలీసు అధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను ఉపసంహరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి