Home » Telangana
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఇద్దరు ఎంపీడీవోలను డిప్యూటేషన్పై దేవాదాయశాఖలో నియమించడం వివాదాస్పదమైంది.
ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరాహుల్రాజ్కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది.
పైరసీ ఆరోపణలతో గతేడాది నవంబర్లో అరెస్టయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. అలాగే రాష్ట్రంలో పార్టీ పురోగతిపైనా సమీక్షించనుంది.
రాజధానిలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్ ఎన్నికలనూ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
డాటా సెంటర్లకు దేశంలో వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.