Home » Telangana
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన ఆ మూడు మున్సిపాలిటీల్లో రెండింటి లెక్క తేలింది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు..
తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్నారు. కానీ, చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేను సీఐడీ డీఎస్పీ రంగస్వామి విచారిస్తున్నారు.
కవల ఆడపిల్లలను కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీశైలం అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్డలను బావిలో పడే చంపేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో ఎండలు మండుతుంటే.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా రాయలసీమల్లో..
రాష్ట్రంతోపాటు హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (ఈగల్) విభాగాన్ని ఏర్పాటు చేసింది.
భార్యాభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ‘దాన్ని చంపేయ్ అంటూ..’ ఆమె భర్తను ప్రోత్సహించిందని పోలీసులు తెలిపారు.
క్యాతనపల్లిలో తమపై రాళ్ల దాడి చేశారని.. తనను జైలుకు పంపారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.
నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఈనెల 6వ తేదీన ప్రయోగాత్మకంగా మూడు గంటల పాటు వన్వేను అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
హైదరాబాద్లోని అత్తాపూర్లో జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది.