• Home » Telangana Police

Telangana Police

కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టరట్టు

కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టరట్టు

శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ దాడులు జల్‌పల్లిలోని ఎస్కే రాయల్ ఎంటర్‌ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై నిర్వహించారు.

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్

జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో ఇవాళ(గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ తెలిపారు..

మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. వేల ఖాతాలకి పోలీసుల చెక్

మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. వేల ఖాతాలకి పోలీసుల చెక్

తెలంగాణ పోలీసులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోకస్ పెట్టారు.

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్‌

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్‌

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.

సృష్టి కేసులో కీలక పరిణామం.. డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు..

సృష్టి కేసులో కీలక పరిణామం.. డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు..

సృష్టి సరోగసీ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రతను.. కోర్టు రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. హవాలా, మనీలాండరింగ్ అంశాలపై ఈడీ విచారణ చేపట్టనుంది..

ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ములుగు జిల్లా గోవిందరావుపేట ప్రజాపరిషత్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్యాలయానికి సంబంధించిన కీలక పత్రాలు, రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(48)ని ఈనెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో బొగ్గుల శ్రీనివాస్‌ని కారుతో సహా పడేశారు. ఈ విషయంపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు జరిపారు..

హైదరాబాద్‌లో విషాదం.. చికిత్స పొందుతూ శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

హైదరాబాద్‌లో విషాదం.. చికిత్స పొందుతూ శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

సన్ సిటి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

సృష్టి సరోగసీ కేసులో మరో కీలక పరిణామం..

సృష్టి సరోగసీ కేసులో మరో కీలక పరిణామం..

సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టైన డా. నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హవాలా, మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక అంశాలను వెలికితీయడానికి కస్టడీ అవసరమని ఈడీ అధికారులు పేర్కొన్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి