Home » Telangana Police
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కృష్ణారెడ్డి ప్రస్తుతం చంచల్గూడా జైల్లో ఉన్నాడు.
కామారెడ్డి జిల్లాలోని ఎస్బీఐ బ్యాంకులో ఓ మహిళను దొంగలు మోసం చేసి నగదు కాజేశారు.
జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలాన్ని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు నమోదు చేశారు.
గాంధీభవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు వేగం పెంచారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
కరీంనగర్లో నిన్న (మంగళవారం) అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. ఈ దోపిడీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు.
నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్ అమలు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులకు కొత్త నిబంధనలకు ప్రతిపాదన చేసింది.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న టూరిస్ట్ బస్సు, నల్గొండ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చేపల వేట కోసం వెళ్తున్న మత్స్యకారుల డీసీఎంను ఢీకొట్టింది.