Home » Telangana Police
Hyderabad: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో నిందితుడి విచారణ కొనసాగుతోంది. రెండో రోజు కీర్తితేజను పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Case on Shekhar Basha: ఆర్జే శేఖర్ బాషా తనను మోసం చేశాడంటూ ఓ బాధితురాలు వాపోయింది. ఓ ఎస్పీ వ్యవహారంలో సాయం చేస్తానని చెప్పి వేధింపులకు గురిచేశాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.
KTR: చిలూకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ను పరామర్శించారు. రంగరాజన్పై కొంతమంది దాడికి పాల్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.
Mastansai Case: సంచలనం సృష్టిస్తోన్న మస్తాన్ సాయి కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి, అతడి తండ్రి మాట్లాడుకున్న ఆడియో బయటపడింది. గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య ఇచ్చిన కేసుపై పోలీసులతో మస్తాన్సాయి బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది.
Bathula Prabhakar: బత్తుల ప్రభాకర్ను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అతడు చేసిన నేరాలు, నేరచరిత్రను తెలుసుకోవాలనుకున్నారు. 2013 నుంచి నేరాలు చేయడం షురూ చేశాడు బత్తుల ప్రభాకర్. అప్పటి నుంచి వందల చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు.
Mastan Sai Case: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మస్తాన్ సాయి కేసులోకి నార్కోటిక్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రధానంగా డ్రగ్స్ పార్టీల వీడియోలపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్ పోలీసులు.. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేయనేదానిపై ఆర తీయనున్నారు.
Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో లాల్యానాయక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.
GHMC: ఎల్బీనగర్లో సెల్లార్ తవ్వకాల్లో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనను జీహెచ్ఎంసీ సీరియస్గా తీసుకుంది. భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Shekhar Basha: బిగ్బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్పై మరో కేసు నమోదు అయ్యింది. కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్పై కేసు నమోదు చేశారు. ఖర్ బాషా వ్యక్తిగత మొబైల్తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది.
Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి గురించి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులతో కలిసి డ్రగ్స్, గంజాయి పార్టీలు చేసుకున్న మస్తాన్ సాయి.. మత్తులోకి జారుకున్న అమ్మాయిల పట్ల లైంగికంగా దాడికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో బయటపడింది.