• Home » Telangana Police

Telangana Police

Telangana: వామ్మో ఇంత బంగారమా? ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి..!

Telangana: వామ్మో ఇంత బంగారమా? ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి..!

Telangana Police Caught Gold: కేటుగాళ్లు రోజుకింత రాటుదేలుతున్నారు. పోలీసులను మస్కా కొట్టించి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు చేసేస్తున్నారు. కానీ, అన్ని రోజులూ వారివే కాదు కదా! తాజా ఘటనలో అదే జరిగింది. ఖాకీల తెలివి ముందు.. ఈ కేటుగాళ్లు బేజారయ్యారు. ఇంకేముంది..

TS News: ఇద్దరు మహిళలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్

TS News: ఇద్దరు మహిళలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్

Telangana: మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి కొదవేముంది. ఎన్నిరకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉంటారు కేటుగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొందరు మోసగాళ్ల వలలో చిక్కుతుంటారు. భూములు, డబ్బులు, నగదు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో రకాలుగా కేటుగాళ్లు మోసానికి పాల్పడుతుంటారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో అయితే మరింతగా మోసాలు జరుగుతూ ఉంటాయి.

TS News: ది కాంటినెంటల్ రిసార్ట్‌లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసుల ప్రకటన

TS News: ది కాంటినెంటల్ రిసార్ట్‌లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసుల ప్రకటన

Telangana: ‘‘ది కాంటినెంటల్’’ రిసార్ట్ లో లిక్కర్ పార్టీపై ఎక్సైజ్ పోలీసులు ప్రకటనను విడుదల చేశారు. రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ నడుస్తుంది అన్న సమాచారంతో రైడ్స్ నిర్వహించామన్నారు. లిక్కర్ పార్టీ నిర్వహించిన సుధీర్ కుమార్, షేక్ సుభానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. దాడుల్లో భాగంగా మొత్తం 11.2 లీటర్ల మద్యం, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. 7

TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం

TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం

Telangana: నగరంలోని నార్సింగీ గంధంగూడలో బుల్లెట్ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి అకస్మాత్తుగా బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఇంట్లోని మహిళకు గాయాలయ్యాయి. కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మహిళ కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Crime News: దారుణం.. ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం..

Crime News: దారుణం.. ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం..

ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు.

TG News: తెలంగాణలో 13మంది డీఎస్పీలకు పదోన్నతులు..

TG News: తెలంగాణలో 13మంది డీఎస్పీలకు పదోన్నతులు..

తెలంగాణ(Telangana)లో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 13మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీలు బి.ప్రతాప్‌కుమార్‌, ఎ.విశ్వప్రసాద్‌, ఏసీబీలో పనిచేస్తున్న బి. శ్రీకృష్ణాగౌడ్‌, డి.కమలాకర్‌రెడ్డి అలాగే సీఐడీ విభాగంలో ఉన్న కె.శంకర్‌, డి.ఉపేంద్రారెడ్డికి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు.

Crime News: హైదరాబాద్‌కు ఆగని డ్రగ్స్ సరఫరా.. ఒక్క రోజులోనే..

Crime News: హైదరాబాద్‌కు ఆగని డ్రగ్స్ సరఫరా.. ఒక్క రోజులోనే..

భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహమ్మారి అస్సలు వదిలిపెట్టడం లేదు. పోలీసులు, నాట్కోటిక్ బ్యూరో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ సరఫరా నిర్మూలన జరగడం లేదు. రోజుల వ్యవధిలోనే డ్రగ్స్ పట్టుపడుతున్న సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Traffic Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడ్డ వారిని పోలీసులు ఏం చేశారో  చూడండి...

Traffic Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడ్డ వారిని పోలీసులు ఏం చేశారో చూడండి...

Telangana: మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అంటూ పోలీసులు ఎప్పటిప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీకెండ్‌లలో అయితే పలు చోట్ల చెక్‌పోస్టులు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకుని... వారికి కౌన్సిల్ ఇస్తుంటారు.

Telangana: ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. డీజీపీ కీలక సూచన..

Telangana: ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. డీజీపీ కీలక సూచన..

హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన..

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

Telangana Crop Loan Waiver: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి