Home » Telangana Congress
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.
ఎన్నికల్లో అక్రమాలు అంటే.. కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం, రిగ్గింగ్ వంటివే కాదు! అధికార దుర్వినియోగమూ దానికిందికే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం,
Telangana Congress: తెలంగాణ టీడీపీ కీలక నేత నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) సైకిల్ దిగి.. కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోనున్నారా..? సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రత్యేక భేటీ వెనుక ఆంతర్యమిదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది...
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రె్సలోకి వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా
కాంగ్రెస్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు..
BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..
TS Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ (Congress).. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అదే ఊపు కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. 17 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను వెతికే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది...
తాము చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు తెలియకుండా కావాలని దొంగచాటున పోయి ఆయన కండువా కప్పుకున్నాడని అన్నారు. దీపా దాస్మున్సికి తెలీకుండా లైన్లో నిలబడి.. కృష్ణారెడ్డి కండువా కప్పించుకున్నారని చెప్పారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ ఎదుగుదల కోసం వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు పనులకు వాడుతున్నారు. ఆ సాంకేతికతకు తమ ప్రతిభను జోడించి.. అక్రమ మార్గాల్లో డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక నిందితుడైతే.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి, భారీ మోసాలకు పాల్పడ్డాడు.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా..వీటి అమలు కోసం ప్రజల నుంచి డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో దరఖాస్తు గడువు పెంపు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.