• Home » Tehran

Tehran

హోర్ముజ్‌ నుంచి భారత నౌకలు వెళ్లొచ్చు

హోర్ముజ్‌ నుంచి భారత నౌకలు వెళ్లొచ్చు

యుద్ధం నేపథ్యంలో చమురు రవాణా జరక్కుండా హోర్ముజ్‌ జలసంధిని బిగబట్టిన ఇరాన్‌.. భారత్‌, చైనా, పాకిస్థాన్‌, రష్యా, ఇరాక్‌ సహా తన మిత్రదేశాల నౌకలను ఆ దారిలో అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. పతాక స్థాయికి ఉద్రిక్తతలు!

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. పతాక స్థాయికి ఉద్రిక్తతలు!

ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రకటించిన ఇరాన్

కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రకటించిన ఇరాన్

ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. కాల్పుల విరమణకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

యుద్ధ విరమణకు 3 షరతులు

యుద్ధ విరమణకు 3 షరతులు

అమెరికా, ఇజ్రాయెల్‌తో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. అయితే, అందుకు మూడు షరతులు విధించింది.....

ప్రతీకారం తీర్చుకుంటాం!

ప్రతీకారం తీర్చుకుంటాం!

తమ దేశంపై దాడులు చేపట్టిన ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు.

ఇరాన్‌పై యుద్ధం త్వరలోముగుస్తుంది

ఇరాన్‌పై యుద్ధం త్వరలోముగుస్తుంది

ఇరాన్‌పై యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇక ఏమీ మిగల్లేదని చెప్పారు.

యుద్ధంపై ముందుకే!

యుద్ధంపై ముందుకే!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇజ్రాయెల్‌పై, గల్ఫ్‌లోని చమురు రిఫైనరీలు.....

విధ్వంసకాండ

విధ్వంసకాండ

పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర మలుపు తిరుగుతోంది. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ, రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి.

నా మాటలను శత్రువులు తప్పుగా అర్థం చేసుకున్నారు.. దాడులపై ఇరాన్ అధ్యక్షుడు క్లారిటీ

నా మాటలను శత్రువులు తప్పుగా అర్థం చేసుకున్నారు.. దాడులపై ఇరాన్ అధ్యక్షుడు క్లారిటీ

గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారంనాడు తెలిపారు. పొరుగు దేశాలు దాడులు జరిపితే తమ దేశ రక్షణ కోసం ప్రతిస్పందించాల్సి వస్తుందని వివరించారు.

అగ్ని వలయం

అగ్ని వలయం

పశ్చిమాసియా యుద్ధ వలయంలో చిక్కుకుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉధృతం చేశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ఫైటర్లతో బాంబులు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి