Home » Team India
గాయం కారణంగా నితీశ్, అర్ష్దీప్లను పక్కన పెట్టి వీరి స్థానాల్లో కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంది. తాజాగా నితీశ్ గాయంపై బీసీసీఐ స్పందించింది. ‘రెండో వన్డే ఆడుతున్నప్పడు నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే మూడో వన్డే సెలక్షన్ కోసం..
భారత్ ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)స్పందించారు. తమ జట్టు పరాజయానికి తనదే పూర్తి బాధ్యత ఆమె తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్లో ఓటమిపాలయ్యామని, తన షాట్ ఎంపిక ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది. మూడు వన్డేల్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్ ను ఉంచింది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 19) పెర్త్లోని స్టేడియంలో జరుగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వస్తుండటంతో ఈ సిరీస్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం మహిళల ప్రపంచకప్ 2025 టోర్నీ జరుగుతోంది. ఇందులో టీమిండియా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. ఈసారి కప్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగిన భారత్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్లో సగం మ్యాచ్లు ముగిసేసరికి భారత్ ఆడిన 4 మ్యాచ్లలో రెండు గెలిచి మరో రెండింటిలో పరాజయం పాలైంది.
ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో దెబ్బతిన్న భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్కు ముందు ఆ జట్టు క్రికెటర్లు భారత్, పాక్ కరచాలన వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. భారత్ ప్లేయర్లను ఎక్కిరించినట్లుగా ఓ వీడియోను చేశారు.
ఆస్ట్రేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కీలకమైన ఈ టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.