Home » Team India
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సిరీస్లను కోల్పోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందించాడు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సర్ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీంతో షమీ మంగళవారం కోల్కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు ఆయన విచారణకు హాజరయ్యారు.
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అతడు పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సరదాగా చేసిన ఈ పని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్పై మాట్లాడాడు.
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 41 పరుగుల తేడాతో ఓడింది. ఈ మూడు వన్డేల సిరీస్ను కివీస్.. 2-1 తేడాతో దక్కించుకుంది..
భారత జట్టులో స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్ వల్ల హర్షిత్కి తుది జట్టులో చోటు దక్కుతుందంటూ అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు చర్చించుకున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశలను హర్షిత్ రాణా గుర్తు చేసుకున్నాడు..
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఏకంగా 337 పరుగులు చేసింది.
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా కుర్రాళ్లు.. 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటయ్యారు..
రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే 1-1 సమానంగా ఉన్న ఇరుజట్లకు.. రేపటి మ్యాచ్ కీలకం కానుంది. ఇదే సమయంలో భారత్కు సంబంధించిన ఐదేళ్ల రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది.