Home » Team India
అఫ్గానిస్థాన్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా బోణీ చేసింది. శనివారం జరిగిన వర్ష ప్రభావిత తొలి వన్డేలో భారత్ 7 వికెట్లతో అఫ్గాన్ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత అఫ్గాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్బాస్టన్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు పాక్ టీమ్కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు గాయమైంది.
అఫ్గాన్తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధర్మశాల వేదికగా శనివారం అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది.
స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
భారత్తో ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్.. 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.
అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్ను ఆడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ధర్మశాల వేదికగా ఇవాళ భారత్ , అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా ఇవాళ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు అఫ్గాన్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.