• Home » Team India

Team India

అండర్-19 డబ్ల్యూసీ: 204 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

అండర్-19 డబ్ల్యూసీ: 204 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

అండర్‌-19 ప్రపంచ కప్‌-2026లో యువ భారత్ దూసుకెళ్తోంది. సూపర్‌ సిక్స్‌ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 148 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్

ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. దీనికి సన్నాహకంగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. అయితే ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.

నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ

నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన టీమిండియా క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్.. అభిని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు.

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు.

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది.

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్‌లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.

అండర్-19 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌట్

అండర్-19 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌట్

అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కివీస్ 135 పరుగులకే ఆలౌటైంది.

ఆమె వల్లే ఫామ్‌లోకి వచ్చా.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆమె వల్లే ఫామ్‌లోకి వచ్చా.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. పేలవమైన ఫామ్‌‌లో ఉన్నప్పుడు తన భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా వల్లే తిరగి ఫామ్ అందుకున్నానని సూర్య చెప్పుకొచ్చాడు.

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్‌ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి