Home » Team India
టీ20 ప్రపంచ కప్ 2026 లీగ్ స్టేజ్ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్లోనే బోల్తా పడింది. దీంతో సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టమయ్యాయి. దారులైతే పూర్తిగా మూసుకుపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సెమీ ఫైనల్స్కు చేరాలంటే..
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత ఏ మహిళలు అద్భుతం చేశారు. బ్యాంకాక్ వేదికగా బంగ్లాదేశ్ ఏతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 135 పరుగుల ఛేదనలో బంగ్లా.. 88 పరుగులకే ఆలౌటైంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...
మూడు టీ20ల సిరీస్లో భాగంగా అడిలైడ్లో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. దీంతో ఈ సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్గానే పెవిలియన్ చేరాడు. అయితే తన వరుస డకౌట్లపై అభిషేక్ తాజాగా స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ప్రొటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీస్ ఫైనల్కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.